జాతీయం - Page 24

శర్మిష్ట పనోలికి బెయిల్
శర్మిష్ట పనోలికి బెయిల్

ఇస్లాంపై అవమానకరమైన వ్యాఖ్యలకు అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు జూన్ 5 గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది

By Medi Samrat  Published on 5 Jun 2025 9:15 PM IST


MP Mahua Moitra : జర్మనీలో రహస్యంగా ఎంపీ మహువా మొయిత్రా వివాహం.. ఫొటో వైరల్‌
MP Mahua Moitra : జర్మనీలో రహస్యంగా ఎంపీ మహువా మొయిత్రా వివాహం.. ఫొటో వైరల్‌

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మే 3న జర్మనీలోని బెర్లిన్‌లో బిజు జనతాదళ్ (బిజెడి) నాయకుడు పినాకి మిశ్రాను వివాహం చేసుకున్నారు.

By Medi Samrat  Published on 5 Jun 2025 9:00 PM IST


తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు
తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

By Medi Samrat  Published on 5 Jun 2025 3:32 PM IST


Children died, DK Shivakumar, RCB, Bengaluru
'పిల్లలు చనిపోయారు, ఈ లోటును ఎవరూ భరించలేరు'.. కెమెరా ముందు ఏడ్చిన డీకే

బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మృతి చెందడం గురించి మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కెమెరా ముందు విలపించారు.

By అంజి  Published on 5 Jun 2025 1:07 PM IST


తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారీ మార్పు చేయ‌నున్న‌ రైల్వే
తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారీ మార్పు చేయ‌నున్న‌ రైల్వే

రైల్వే టిక్కెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

By Medi Samrat  Published on 5 Jun 2025 8:34 AM IST


Stampede, Bengaluru stadium, RCB celebrations
'బ‌య‌ట ప్రాణాలు పోతున్నాయ్‌.. లోప‌ల వేడుక‌లు జ‌రుగుతున్నాయ్‌..' సర్వత్రా విమర్శలు!

బెంగళూరులో విక్టరీ పరేడ్‌ నిర్వహించాలనుకున్న ఆర్సీబీకి మొదల పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ట్రాఫిక్‌, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ దృష్ట్యా అనుమతించబోమని...

By అంజి  Published on 5 Jun 2025 6:25 AM IST


11 people killed, Bengaluru stampede, CM Siddaramaiah, inquiry
తొక్కిసలాటలో 11 మంది మృతి.. సీఎం విచారణకు ఆదేశం

బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ ఈవెంట్‌లో జరిగిన తొక్కిసలాట షాక్‌కు గురి చేసిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50...

By అంజి  Published on 5 Jun 2025 6:21 AM IST


11 dead, 47 injured , stampede, Bengaluru stadium , RCB event
బెంగళూరు తొక్కిసలాట.. 11కు చేరిన మృతుల సంఖ్య, 50 మందికి గాయాలు

బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 11కు చేరింది. దాదాపు 50 మంది గాయపడ్డారు.

By అంజి  Published on 5 Jun 2025 6:15 AM IST


National News, Population Count, Caste Census, Union Government, Bjp, Congress
దేశంలో జనాభా, కుల గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ వ్యాప్త జనగణనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik  Published on 4 Jun 2025 6:50 PM IST


National News, Karnataka, stampede, Bengaluru stadium, RCBs IPL win celebrations
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..8 మంది మృతి

బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 4 Jun 2025 6:15 PM IST


National News, India, Monsoon Session Of Parliament
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటన..ఎప్పటి నుంచి అంటే?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు అధికారికంగా వెలువడ్డాయి.

By Knakam Karthik  Published on 4 Jun 2025 2:53 PM IST


ఇకపై మెడికల్ రెప్రజెంటేటివ్స్ ప్రభుత్వ వైద్యులను కలవకూడదు
ఇకపై మెడికల్ రెప్రజెంటేటివ్స్ ప్రభుత్వ వైద్యులను కలవకూడదు

ఇకపై వైద్య ప్రతినిధులు(మెడికల్ రెప్రజెంటేటివ్స్) ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులను కలవడం నిషేధించింది కేంద్ర ప్రభుత్వం

By Medi Samrat  Published on 3 Jun 2025 9:15 PM IST


Share it