జాతీయం - Page 24

National News, Central Government, Bjp, Congress, Caste Census,
కేంద్రం కీలక నిర్ణయం..జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్‌

జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది

By Knakam Karthik  Published on 1 May 2025 11:15 AM IST


ఓటు వేశాను, చదువుకున్నాను, 17 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా.. అయినా పంపించేస్తున్నారు
ఓటు వేశాను, చదువుకున్నాను, 17 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా.. అయినా పంపించేస్తున్నారు

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత ప్రభుత్వం విధించిన గడువు చివరి రోజున వందలాది మంది పాకిస్తాన్‌కు తిరిగి...

By Medi Samrat  Published on 30 April 2025 9:26 PM IST


తాలిబాన్లతో చర్చలు జరుపుతున్న భారత్
తాలిబాన్లతో చర్చలు జరుపుతున్న భారత్

పహల్గామ్ ఊచకోతపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు భారత్ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.

By Medi Samrat  Published on 30 April 2025 8:20 PM IST


జనాభా లెక్కలతో పాటే కులగణన.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయం
జనాభా లెక్కలతో పాటే కులగణన.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయం

కుల గణన నిర్వహించాలని మోదీ కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మోదీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 30 April 2025 4:55 PM IST


National News, Indian government, National Security Advisory Board, Pahalgam terrorist attack
కేంద్రం కీలక నిర్ణయం..జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ

జాతీయ భద్రతా సలహా బోర్డును భారత ప్రభుత్వం పునరుద్ధరించింది

By Knakam Karthik  Published on 30 April 2025 1:59 PM IST


Central Govt, minimum pension, EPS, EPFO
కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో ఈపీఎస్‌ కనీస పెన్షన్‌ రూ.3వేలకు పెంపు?

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) పెన్షన్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on 30 April 2025 9:23 AM IST


Pakistan,Army, cross border firing, National news
బరితెగించిన పాకిస్తాన్‌.. అర్ధరాత్రి వేళ ఎల్‌ఓసీ వెంబడి కాల్పులు

మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.

By అంజి  Published on 30 April 2025 9:08 AM IST


Kolkata : హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది దుర్మ‌ర‌ణం
Kolkata : హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది దుర్మ‌ర‌ణం

కోల్‌కతాలోని ఫల్‌పట్టి ఫిషర్‌మెన్ ఏరియా సమీపంలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు.

By Medi Samrat  Published on 30 April 2025 8:17 AM IST


PM Modi, operational freedom, forces, Pahalgam attack
Pahalgam Attack: భద్రతా దళాలకు పూర్తి కార్యచరణ స్వేచ్ఛ.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!

గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించగా, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భారత...

By అంజి  Published on 30 April 2025 7:08 AM IST


15 నిమిషాల పాటూ లైట్స్ ఆఫ్ చేయండి : అసదుద్దీన్
15 నిమిషాల పాటూ లైట్స్ ఆఫ్ చేయండి : అసదుద్దీన్

వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 30, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 15 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్...

By Medi Samrat  Published on 29 April 2025 8:33 PM IST


అలాంటి ట్రైనింగ్ తీసుకుని.. పర్యాటకుల మీద విరుచుకుపడ్డారు..!
అలాంటి ట్రైనింగ్ తీసుకుని.. పర్యాటకుల మీద విరుచుకుపడ్డారు..!

పహల్గామ్‌లో 26 మంది హత్యకు సూత్రధారిగా గుర్తించబడిన హషీమ్ ముసా పాకిస్తాన్‌లో ఎలైట్ పారా-కమాండో శిక్షణ పొందాడని భావిస్తున్నారు.

By Medi Samrat  Published on 29 April 2025 8:09 PM IST


మేము ముస్లిములం.. క‌ష్టంలో  అల్లాహు అక్బర్ అంటాము : మెహబూబా ముఫ్తీ
మేము ముస్లిములం.. క‌ష్టంలో 'అల్లాహు అక్బర్' అంటాము : మెహబూబా ముఫ్తీ

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ, జిప్ లైన్ ఆపరేటర్‌ను 'అల్లాహు అక్బర్' అని నినాదాలు చేసినందుకు ఎన్ఐఏ...

By Medi Samrat  Published on 29 April 2025 6:30 PM IST


Share it