జాతీయం - Page 23
విషాదం.. హుమాయున్ సమాధి గోడ కూలి ఆరుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమాయున్ సమాధి సముదాయం సమీపంలో ఉన్న దర్గా షరీఫ్ పట్టే షా లోపల గోడ కూలిపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు మహిళలు,...
By అంజి Published on 16 Aug 2025 7:33 AM IST
పురాతన సమాధి పక్కన నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 7:22 PM IST
క్లౌడ్ బరస్ట్ ఘటనలో 65కి చేరిన మరణాలు..వంద మందికి పైగా అదృశ్యం
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో శుక్రవారం సంభవించిన భారీ మేఘాల విస్ఫోటనం కారణంగా మరణించిన వారి సంఖ్య 65 కి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:20 PM IST
పంద్రాగస్టు వేళ విషాదం.. స్కూల్ గోడ కూలి చిన్నారి మృతి
రాజస్థాన్లోని ఉదయపూర్లోని పత్తర్ పాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల బాల్కనీ గోడ కూలిపోవడంతో ఒక బాలిక మరణించగా, మరొక బాలిక గాయపడినట్లు అధికారులు...
By అంజి Published on 15 Aug 2025 1:30 PM IST
వారికి రూ.15,000 ప్రోత్సాహకం.. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
By అంజి Published on 15 Aug 2025 10:59 AM IST
దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్న్యూస్ చెప్పారు. ఈ దీపావళి లోపు ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 15 Aug 2025 9:16 AM IST
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన...
By అంజి Published on 15 Aug 2025 8:15 AM IST
Video: ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ
By అంజి Published on 15 Aug 2025 7:46 AM IST
నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
భారతదేశం నేడు ( ఆగస్టు 15, 2025) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
By అంజి Published on 15 Aug 2025 6:52 AM IST
జమ్మూకశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 45కు చేరిన మృతుల సంఖ్య.. 200 మందికిపైగా గల్లంతు
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో గల చోసిటి గ్రామంలో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి.
By అంజి Published on 15 Aug 2025 6:44 AM IST
దేశంలో స్వదేశీ స్ఫూర్తి బలపడుతోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
By Medi Samrat Published on 14 Aug 2025 7:56 PM IST
కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్.. 17 మంది మృతి
గురువారం జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్ సంభవించి 17 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:54 PM IST