జాతీయం - Page 22
హాస్పిటల్లో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి
By Knakam Karthik Published on 6 Jan 2026 1:01 PM IST
పాకిస్తాన్కు గూఢచర్యం.. పంజాబ్లో 15 ఏళ్ల బాలుడి అరెస్టు
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్ను కొత్త తరహాలో టార్గెట్ చేయడం ప్రారంభించింది. తమకు స్పైలుగా పని చేస్తున్న వాళ్లు ఇటీవల పెద్ద ఎత్తున దొరికిపోవడంతో...
By అంజి Published on 6 Jan 2026 11:09 AM IST
2025లో భారతీయుల ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీకి అగ్రస్థానం
2025 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాలో బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది
By Knakam Karthik Published on 6 Jan 2026 11:00 AM IST
విషాదం..కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 10:22 AM IST
ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్
బియ్యం ఉత్పత్తిలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించి...
By అంజి Published on 6 Jan 2026 8:43 AM IST
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్న్యూస్
ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం ప్రత్యేక డిస్కౌంట్ను...
By అంజి Published on 6 Jan 2026 7:38 AM IST
మధ్యలోనే నిలిచిన శివలింగం.. గమ్యస్థానానికి చేరేదెలా..!
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన శివలింగాన్ని తరలించడం కోసం బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా అధికారులకు చాలా కష్టమైపోయింది.
By Medi Samrat Published on 5 Jan 2026 9:20 PM IST
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్.. బహుమతిగా..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat Published on 5 Jan 2026 7:46 PM IST
రైతులకు గుడ్న్యూస్.. ఎరువుల సబ్సిడీని పెంచిన కేంద్రం
గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం, ముడిసరుకు ధరలలో అనిశ్చితి నుండి రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్ 2025-26 కోసం ఎరువుల సబ్సిడీని...
By Medi Samrat Published on 5 Jan 2026 6:22 PM IST
రేపటి నుంచి 8వ తేదీ వరకు మూతపడనున్న పాఠశాలలు
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో కొత్త సంవత్సరంతో మొదలైన చలి తీవ్రత కొనసాగుతోంది.
By Medi Samrat Published on 5 Jan 2026 5:00 PM IST
అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్..ఎక్కడంటే?
అమెరికాలో తెలుగు మహిళ నికితా గొడిశాలను హత్య చేసి భారతదేశానికి పారిపోయిన కేసులో అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్ పోల్ అరెస్టు చేసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:09 PM IST
బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 5 Jan 2026 12:10 PM IST














