జాతీయం - Page 21
Assam Train Elephant Accident: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి.. పట్టాలు తప్పిన 5 బోగీలు
అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్ - ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతి చెందినట్టు...
By అంజి Published on 20 Dec 2025 9:48 AM IST
సెలెబ్రిటీలు బయటపెడతారా.?
బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.
By Medi Samrat Published on 19 Dec 2025 8:40 PM IST
భర్తను ఇంట్లో నుంచి గెంటేసిన భార్య.. చలికి వణుకుతూ రాత్రంతా వేడుకున్నా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తహసీల్ బిసౌలీ ప్రాంతంలోని ఓ గ్రామంలో గృహ వివాదం తీవ్ర రూపం దాల్చింది.
By Medi Samrat Published on 19 Dec 2025 5:33 PM IST
వైరల్ అవుతున్న డీప్ఫేక్ వీడియో.. సుధామూర్తి స్ట్రాంగ్ వార్నింగ్..!
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి డీప్ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By Medi Samrat Published on 19 Dec 2025 4:47 PM IST
'అలాంటి ఒప్పందేమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం'.. సిద్ధరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ షేరింగ్పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు.
By అంజి Published on 19 Dec 2025 2:40 PM IST
రక్త మార్పిడి తర్వాత.. నలుగురు పిల్లలకు హెచ్ఐవి నిర్దారణ.. డాక్టర్ సస్పెండ్
మధ్యప్రదేశ్లోని సత్నాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియా చికిత్స పొందుతున్న నలుగురు పిల్లలకు రక్త మార్పిడి తర్వాత హెచ్ఐవి సోకినట్లు తేలింది.
By అంజి Published on 19 Dec 2025 2:00 PM IST
20 ఏళ్ల పథకాన్ని మోదీ సర్కార్ ఒక్క రోజులో కూల్చివేసింది..పోరాడుతాం: రాహుల్గాంధీ
మోదీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల MGNREGAను ఒకే రోజులో కూల్చివేసింది..అని రాహుల్గాంధీ విమర్శించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:08 PM IST
Video: పోలీస్ స్టేషన్లో గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన పోలీస్
కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి
By Knakam Karthik Published on 19 Dec 2025 11:20 AM IST
రోడ్డుప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25 వేల రివార్డు..గడ్కరీ కీలక ప్రకటన
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేవారికి రూ. 25,000 రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 10:20 AM IST
సీగల్ వెనుక భాగంలో జిపిఎస్ ట్రాకింగ్ పరికరం
కర్ణాటకలోని కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ కదంబ నావల్ బేస్ కు సమీపంలో చైనాలో తయారు చేయబడిన జిపిఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చిన వలస సీగల్ కనుగొన్నారు.
By Medi Samrat Published on 18 Dec 2025 8:49 PM IST
నితిన్ గడ్కరీని కలిసిన ప్రియాంక గాంధీ.. స్పెషల్ డిష్ వడ్డించి..
వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా గురువారం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.
By Medi Samrat Published on 18 Dec 2025 5:32 PM IST
డీఎంకే దుష్టశక్తి.. విరుచుకుపడ్డ విజయ్
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో గురువారం జరిగిన భారీ ర్యాలీలో నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ప్రసంగించారు
By Medi Samrat Published on 18 Dec 2025 2:37 PM IST














