జాతీయం - Page 20
'ఆపరేషన్ సింధూర్'.. పేరులోనే మొత్తం సందేశాన్ని పంపిన భారత్
పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. ఆ దేశంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లష్కర్ ఏ తోయిబా, జైషే...
By అంజి Published on 7 May 2025 7:33 AM IST
నేడు సీసీఎస్తో ప్రధాని మోదీ కీలక భేటీ.. యుద్ధ సన్నద్ధతపై చర్చించే అవకాశం
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర...
By అంజి Published on 7 May 2025 6:46 AM IST
Operation Sindoor: పాక్పై భారత్ మెరుపు దాడులు.. ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డ ఇండియన్ ఆర్మీ
పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ...
By అంజి Published on 7 May 2025 6:28 AM IST
ఉగ్రదాడి జరుగుతుందని ప్రధాని మోదీకి ముందే తెలుసు : ఖర్గే
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడి జరగవచ్చని ఇంటెల్ నివేదిక ప్రధాని నరేంద్ర మోదీకి ముందే అందిందని, ఆ తర్వాత ఆయన కేంద్రపాలిత ప్రాంతానికి తన పర్యటనను రద్దు...
By Medi Samrat Published on 6 May 2025 7:15 PM IST
దేశ వ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్..ఎలా చేస్తారంటే?
దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది
By Knakam Karthik Published on 6 May 2025 3:55 PM IST
గుజరాత్లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 May 2025 3:33 PM IST
పాకిస్తాన్పై చర్యలకు సిద్ధమవుతున్నారా.? 24 గంటల్లో రెండోసారి ప్రధానిని కలిసిన అజిత్ దోవల్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 6 May 2025 2:33 PM IST
'రిజర్వేషన్ అనేది రైలు కంపార్ట్మెంట్ లాంటిది'.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు.
By Medi Samrat Published on 6 May 2025 2:11 PM IST
న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులను తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
By అంజి Published on 6 May 2025 10:56 AM IST
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోండి: పార్లమెంటరీ ప్యానెల్
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేసే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్...
By అంజి Published on 6 May 2025 7:16 AM IST
ప్రతి రాష్ట్రం మాక్ డ్రిల్ చేపట్టాలి: హోం మంత్రిత్వ శాఖ
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మే 7న సమర్థవంతమైన పౌర రక్షణ కోసం డ్రిల్ నిర్వహించాలని హోం...
By Medi Samrat Published on 5 May 2025 9:44 PM IST
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదు: అనురాగ్ ఠాకూర్
పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుండా, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత...
By Medi Samrat Published on 5 May 2025 8:30 PM IST