జాతీయం - Page 20
భారత్ ఇప్పటికే హిందూ దేశం.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: ఆర్ఎస్ఎస్ చీఫ్
భారతదేశం ఇప్పటికే హిందూ దేశమేనని, దానికి రాజ్యాంగ అనుమతి అవసరం లేదని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
By అంజి Published on 22 Dec 2025 9:29 AM IST
అణురంగంలో ఇక ప్రైవేట్ భాగస్వామ్యం.. శాంతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
భారతదేశ పౌర అణు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తూ, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్...
By అంజి Published on 22 Dec 2025 7:09 AM IST
మీరు ఫెయిలై మాపై నిందలు ఎందుకు? మోదీకి ఖర్గే కౌంటర్
ప్రధాని మోదీ తన వైఫల్యాలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 21 Dec 2025 9:30 PM IST
శబరిమలలో మండల పూజకు వేళాయె
శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ డిసెంబర్ 27న ఉదయం 10.10 గంటల నుండి 11.30 గంటల మధ్య జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి కందరారు మహేష్ మోహనారు తెలిపారు
By Knakam Karthik Published on 21 Dec 2025 6:00 PM IST
వీబీ-జీ, రామ్-జీ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విక్షిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లుకు ఆమోదం తెలిపారని...
By Knakam Karthik Published on 21 Dec 2025 5:52 PM IST
మెస్సీకి రూ.89 కోట్లు, కేంద్రానికి టాక్స్ రూ.11 కోట్లు చెల్లింపు..సిట్ దర్యాప్తులో కీలక విషయాలు
కోల్కతాలో లియోనెల్ మెస్సీ ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు సతద్రు దత్తా అరెస్టు అయిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 21 Dec 2025 5:35 PM IST
లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిన ఆర్మీ ఆఫీసర్..ఇంట్లో రూ.2 కోట్ల నగదు
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఒక ఆర్మీ అధికారితో పాటు మరో వ్యక్తి వినోద్ కుమార్ను అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 4:31 PM IST
ప్రయాణికులకు మరో షాక్..ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ
భారతీయ రైల్వే ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 2:03 PM IST
పిక్నిక్ వెళ్లొస్తుండగా స్కూల్ బస్సుకు ప్రమాదం.. స్పాట్లో 35 మంది పిల్లలు
జమ్మూలోని బిష్నా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 మంది పిల్లలు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా...
By అంజి Published on 21 Dec 2025 7:18 AM IST
దేశంలో లభించే గుడ్లు సురక్షితమైనవే : FSSAI
గుడ్లలో క్యాన్సర్ కారకాలున్నాయనే ఆందోళనల నేపథ్యంలో భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) శనివారం స్పష్టంగా దేశంలో లభించే గుడ్లు మానవ...
By Medi Samrat Published on 20 Dec 2025 3:57 PM IST
8వ వేతన సంఘం.. బిగ్ అప్డేట్ ఇదిగో
7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరోసారి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
By అంజి Published on 20 Dec 2025 1:04 PM IST
వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్.. టోల్గేట్ల వద్ద ఆగడం ఉండదిక.. అతివేగంగా నడిపితే ఆటోమెటిక్ చలాన్
వచ్చే ఏడాది చివరి నాటికి నేషనల్ హైవేలపై 100 శాతం శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అమల్లోకి తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
By అంజి Published on 20 Dec 2025 10:42 AM IST














