జాతీయం - Page 13
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..ఐఎండీ కీలక ప్రకటన
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 2:40 PM IST
ఒక్క ఫోటోతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ప్రధాని
మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
By Medi Samrat Published on 13 May 2025 2:15 PM IST
అదంపూర్ ఎయిర్బేస్కు ప్రధాని మోదీ.. జవాన్లతో ముచ్చట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్లోని అదంపూర్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఐఏఎఫ్ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 13 May 2025 1:04 PM IST
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి హల్చల్.. ఐదుగురు మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్ - బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసి చంపింది.
By అంజి Published on 13 May 2025 12:29 PM IST
జమ్ముకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
By Knakam Karthik Published on 13 May 2025 11:49 AM IST
భారత్ సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు.. రెచ్చిపోయిన్ పాక్ అనుబంధ హ్యాకర్లు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మూలాలు ఉన్న హ్యాకర్లు భారత్కు చెందిన కీలక సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసులు...
By అంజి Published on 13 May 2025 11:03 AM IST
పలు నగరాలకు విమాన సర్వీసులను రద్దు
ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుండి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక నగరాలకు విమాన కార్యకలాపాలను నిలిపివేసాయి.
By అంజి Published on 13 May 2025 9:12 AM IST
13 ఏళ్ల అత్యాచార బాధితురాలకి 33 వారాల గర్భం.. అబార్షన్కు హైకోర్టు అనుమతి
రాజ్కోట్కు చెందిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలి 33 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి గుజరాత్ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
By అంజి Published on 13 May 2025 7:40 AM IST
కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు
By Medi Samrat Published on 12 May 2025 9:48 PM IST
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదని న్యాయానికి ఒక ప్రతీక అని అన్నారు.
By Medi Samrat Published on 12 May 2025 9:44 PM IST
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ
పాకిస్థాన్ ఈ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు
By Medi Samrat Published on 12 May 2025 8:30 PM IST
చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు కాదని, కోట్లాది మంది మనోభావాల ప్రతిబింబమన్నారు
By Medi Samrat Published on 12 May 2025 8:15 PM IST