జాతీయం - Page 13
పెన్షనర్ల కోసం 'డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్' క్యాంపైన్
పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్సీ) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1 నుంచి 30 వరకు..
By అంజి Published on 14 Oct 2025 7:08 AM IST
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్పై 32 ఎఫ్ఐఆర్లు
అధిక రాబడిని ఇస్తామని హామీ ఇచ్చి పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, ఆయన కుమారుడు అనోస్ హబీబ్, మరొక...
By Medi Samrat Published on 13 Oct 2025 8:34 PM IST
ఇల్లు శుభ్రం చేస్తుండగా బయటపడ్డ 2,000 రూపాయల నోట్లు.. ఎన్ని లక్షలంటే..?
దీపావళి పండుగ సమీపిస్తుండటంతో భారతీయులు తమ ఇళ్లను శుభ్రపరచడానికి సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 13 Oct 2025 8:18 PM IST
ఎట్టకేలకు మూతపడ్డ కోల్డ్రిఫ్ సిరప్ తయారీ సంస్థ
మధ్యప్రదేశ్లో 22 మంది మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తయారు చేస్తున్న 'శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ' తయారీ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు...
By Medi Samrat Published on 13 Oct 2025 4:11 PM IST
కాంగ్రెస్లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి
మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ సోమవారం కాంగ్రెస్లో చేరారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:07 PM IST
హజారీబాగ్ అడవుల్లో భారీగా మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం
హజారీబాగ్ జిల్లాలో జార్ఖండ్ పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 13 Oct 2025 2:12 PM IST
IRCTC స్కామ్ కేసులో లాలూ ఫ్యామిలీకి కోర్టులో ఎదురుదెబ్బ
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:47 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
కరూర్ తొక్కిసలాట.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై నేడు 'సుప్రీం' తీర్పు
తమిళనాడులో నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయి 100 మందికి పైగా గాయపడిన...
By Medi Samrat Published on 13 Oct 2025 9:52 AM IST
బీహార్ ఎన్నికలు.. సమాన స్థానాలలో బరిలో దిగుతున్న జేడీయూ, బీజేపీ..!
సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఎన్డీయేలో సీట్ల విభజన జరిగింది.
By Medi Samrat Published on 12 Oct 2025 9:10 PM IST
ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. కళాశాల యాజమాన్యం నుంచి నివేదిక కోరిన ఆరోగ్య శాఖ
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కాలేజీ...
By Medi Samrat Published on 12 Oct 2025 8:20 PM IST
రాత్రి 12:30 గంటలకు విద్యార్థిని బయటకు ఎలా వెళ్లింది.? ఈ ఘటనకు ఎవరు బాధ్యులు..?
పశ్చిమ బెంగాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. దుర్గాపూర్లో 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది.
By Medi Samrat Published on 12 Oct 2025 3:48 PM IST














