జాతీయం - Page 14
దేశవ్యాప్త సమ్మెకు రాహుల్ గాంధీ పూర్తి మద్దతు
దేశవ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పూర్తి మద్దతు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Feb 2026 10:47 AM IST
అజిత్ పవార్ ప్లేన్ ప్రమాదం..క్షేత్రస్థాయిలో DGCA దర్యాప్తు
అజిత్ పవార్ సహా మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని నలుగురు సీనియర్ డీజీసీఏ అధికారుల బృందం బుధవారం సందర్శించింది.
By Knakam Karthik Published on 12 Feb 2026 10:39 AM IST
బెంగళూరులో ఘోరం..తండ్రి కళ్లముందే ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న స్కూల్ బస్సు
కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 12 Feb 2026 7:20 AM IST
ట్రయాంగిల్ ప్రేమ.. 19 ఏళ్ల షిఫాను కాల్చి చంపారు!!
ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో పట్టపగలు షిఫా అనే 19 ఏళ్ల మహిళను కాల్చి చంపారు
By Knakam Karthik Published on 11 Feb 2026 8:49 PM IST
ఆ ఊర్లో వరుసగా కాకులు చనిపోతుంటే.. టెన్షన్లో జనం..!
తమిళనాడు రాష్ట్రం లోని ఒక పట్టణంలో కాకులు చనిపోతూ ఉండడం అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది.
By Medi Samrat Published on 11 Feb 2026 6:12 PM IST
'అమెరికా, చైనాలు భారత్ డేటాను మాత్రమే కోరుకుంటున్నాయి' : రాహుల్ గాంధీ
లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, బడ్జెట్ దిశపై పదునైన ప్రశ్నలను లేవనెత్తారు.
By Medi Samrat Published on 11 Feb 2026 2:51 PM IST
800లకు వచ్చింది 1 మార్కు.. ఎంఎస్ అర్థోపెడిక్స్లో సీటు!
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ (NEET-PG) ప్రవేశాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్క మార్కు (800 మార్కులకు గానూ) సాధించిన....
By అంజి Published on 11 Feb 2026 1:30 PM IST
'20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్కి వెళ్లి దుర్భాషలాడారు'
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్పై తీవ్ర...
By Medi Samrat Published on 11 Feb 2026 12:55 PM IST
వందేమాతరంపై కేంద్రం కీలక గైడ్లైన్స్
జాతీయ గేయం 'వందేమాతరం' గౌరవార్థం కేంద్ర హోం శాఖ బుధవారం సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
By అంజి Published on 11 Feb 2026 12:27 PM IST
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరు కావొద్దని...
By Medi Samrat Published on 10 Feb 2026 6:29 PM IST
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..120 మంది ఎంపీల సంతకాలతో నోటీసు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది
By Knakam Karthik Published on 10 Feb 2026 2:04 PM IST
ఎల్లుండి భారత్ బంద్..దేశవ్యాప్త సమ్మెకు 10 ప్రధాన కార్మిక సంఘాల పిలుపు!
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సమరశంఖం పూరించింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 11:33 AM IST














