జాతీయం - Page 14
మధ్యలోనే నిలిచిన శివలింగం.. గమ్యస్థానానికి చేరేదెలా..!
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన శివలింగాన్ని తరలించడం కోసం బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా అధికారులకు చాలా కష్టమైపోయింది.
By Medi Samrat Published on 5 Jan 2026 9:20 PM IST
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్.. బహుమతిగా..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat Published on 5 Jan 2026 7:46 PM IST
రైతులకు గుడ్న్యూస్.. ఎరువుల సబ్సిడీని పెంచిన కేంద్రం
గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం, ముడిసరుకు ధరలలో అనిశ్చితి నుండి రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్ 2025-26 కోసం ఎరువుల సబ్సిడీని...
By Medi Samrat Published on 5 Jan 2026 6:22 PM IST
రేపటి నుంచి 8వ తేదీ వరకు మూతపడనున్న పాఠశాలలు
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో కొత్త సంవత్సరంతో మొదలైన చలి తీవ్రత కొనసాగుతోంది.
By Medi Samrat Published on 5 Jan 2026 5:00 PM IST
అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్..ఎక్కడంటే?
అమెరికాలో తెలుగు మహిళ నికితా గొడిశాలను హత్య చేసి భారతదేశానికి పారిపోయిన కేసులో అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్ పోల్ అరెస్టు చేసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:09 PM IST
బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 5 Jan 2026 12:10 PM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
5.1 తీవ్రతతో అస్సాంలో భూకంపం..!
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 AM IST
భారత్పై టారిఫ్లు మరోసారి పెంచుతా: ట్రంప్ వార్నింగ్
రష్యా ఆయిల్ విషయంలో భారత్ సహకరించకపోతే ఇండియన్ ప్రొడక్ట్స్పై ఉన్న టారిఫ్లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 8:23 AM IST
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.
By అంజి Published on 5 Jan 2026 8:08 AM IST
శిష్యులపై రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..ఇది 15వ సారి
అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన రామ్ రహీమ్కు మరోసారి పెరోల్ మంజూరైంది.
By Knakam Karthik Published on 4 Jan 2026 6:14 PM IST
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి.. భారీగా ఆయుధాలు స్వాధీనం
ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
By అంజి Published on 3 Jan 2026 2:34 PM IST














