జాతీయం - Page 14
తదుపరి మిషన్కు సిద్ధంగా ఉన్నాం : భారత సైన్యం
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ఆర్మీ ఈరోజు మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించింది
By Medi Samrat Published on 12 May 2025 3:53 PM IST
పాకిస్థాన్ పాపాల కుండ నిండింది.. చైనా క్షిపణిని కూడా కూల్చాం : భారత సైన్యం
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం త్రివిధ దళాల డీజీలు సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు.
By Medi Samrat Published on 12 May 2025 3:36 PM IST
దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్కేస్లో దాచిన తల్లి
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది
By Knakam Karthik Published on 12 May 2025 2:17 PM IST
దేశ వ్యాప్తంగా తెరుచుకున్న 32 ఎయిర్పోర్టులు..ఆంక్షలు ఎత్తివేత
32 విమానాశ్రయాల్లో పౌర విమాన కార్యకలాపాలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి
By Knakam Karthik Published on 12 May 2025 1:15 PM IST
నేడు భారత్ - పాక్ మధ్య చర్చలు.. ఏం జరగనుంది?
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. డీజీఎంవోల (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి.
By అంజి Published on 12 May 2025 10:00 AM IST
ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు.. పేర్లు విడుదల చేసిన భారత్
భారత సాయుధ దళాలు.. ఉగ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్కు చెందిన కీలక పోలీసు అధికారుల పేర్లను విడుదల...
By అంజి Published on 12 May 2025 7:39 AM IST
సిద్ధివినాయక ఆలయంలో కొబ్బరికాయలు, పూలు, స్వీట్లపై నిషేధం
ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయ నిర్వహణ కమిటీ భక్తులు తీసుకువచ్చే కొబ్బరికాయలు, పూలు, దండలు, స్వీట్లు, ఇతర నైవేద్యాలపై నిషేధం విధించింది.
By అంజి Published on 12 May 2025 6:49 AM IST
పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్తో ఫోన్లో ప్రధాని మోడీ
పాకిస్థాన్తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు
By Knakam Karthik Published on 11 May 2025 6:00 PM IST
కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.
By Knakam Karthik Published on 11 May 2025 5:20 PM IST
భద్రతా రంగంలో భారత్కు కీలక మైలురాయి
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ అరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని అధికారికంగా ఆదివారం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 11 May 2025 4:22 PM IST
సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు..పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 May 2025 3:53 PM IST
ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: ఐఏఎఫ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు చేసిన దారుణమైన దాడికి ప్రతిగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని భారత...
By అంజి Published on 11 May 2025 1:30 PM IST