జాతీయం - Page 15
జడ్జిపైకి చెప్పు విసిరిన హత్య కేసు నిందితుడు
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని సెషన్స్ కోర్టులో విచారణ సందర్భంగా హత్య కేసులో నిందితుడైన 22 ఏళ్ల వ్యక్తి జడ్జిపైకి చెప్పు విసిరాడు
By Medi Samrat Published on 23 Dec 2024 12:34 PM IST
యూపీలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదుల హతం
పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో పోలీసు పోస్ట్పై దాడి చేసిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు డిసెంబర్ 23, సోమవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని...
By అంజి Published on 23 Dec 2024 10:45 AM IST
లోన్ యాప్లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్.. రూ.1 కోటి జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష!
లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది.
By అంజి Published on 22 Dec 2024 7:45 AM IST
జైపూర్ ట్యాంకర్ పేలుడు.. 14కు చేరిన మృతులు
జైపూర్-అజ్మీర్ హైవేపై భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
By Medi Samrat Published on 21 Dec 2024 11:55 AM IST
విషాదం.. మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మరణించారు.
By అంజి Published on 20 Dec 2024 1:00 PM IST
ఆ చట్టాలు చేసింది.. భర్తలను బెదిరించడం కోసం కాదు: సుప్రీంకోర్టు
మహిళల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలను వారి భర్తలపై వేధింపులు, బెదిరింపులు లేదా దోపిడీకి సాధనంగా దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు గురువారం నొక్కి...
By అంజి Published on 20 Dec 2024 10:38 AM IST
ఫారెస్ట్ అధికారిని చెంపదెబ్బ కొట్టిన కేసు.. బీజేపీ నేతకు మూడేళ్ల జైలు శిక్ష
ఫారెస్ట్ అధికారిని చెంప దెబ్బ కొట్టిన కేసులో బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్కు కోటలోని ప్రత్యేక కోర్టు గురువారం మూడేళ్ల జైలు...
By అంజి Published on 20 Dec 2024 9:15 AM IST
క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ సర్కార్ సంచలన నిర్ణయం.. పటాకులపై ఏడాది నిషేధం
దేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై ఏడాది నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ...
By Medi Samrat Published on 20 Dec 2024 7:53 AM IST
మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు.. పవార్ గురించి ఫడ్నవీస్ వ్యాఖ్యలు
తాను, తన ప్రభుత్వంలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే వారంలో ఏడు రోజులు 24 గంటలూ పని చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర...
By Medi Samrat Published on 19 Dec 2024 8:21 PM IST
మా ఎంపీలను నెట్టారు.. రాహుల్పై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో జరిగిన గొడవ కేసులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, అనురాగ్ ఠాకూర్ సంసద్ మార్గ్ పోలీస్...
By Medi Samrat Published on 19 Dec 2024 3:12 PM IST
సీబీఐ విచారణపై అసంతృప్తి.. హైకోర్టులో ఆర్జీ కర్ బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్
ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో బాధితురాలి తల్లిదండ్రులు గురువారం కలకత్తా హైకోర్టులో తాజా పిటిషన్ వేశారు.
By Medi Samrat Published on 19 Dec 2024 2:41 PM IST
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఎంపీల మధ్య ఘర్షణ
ఈరోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది.
By Kalasani Durgapraveen Published on 19 Dec 2024 1:05 PM IST