జాతీయం - Page 15
ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ విత్డ్రాకు ప్రత్యేక యాప్!
ఉద్యోగులకు తీపి కబురు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎఫ్ (PF) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ...
By అంజి Published on 10 Feb 2026 7:45 AM IST
లోక్సభలో హైడ్రామా.. స్పీకర్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం?
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు భారీ వ్యూహానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 9 Feb 2026 3:33 PM IST
పంజాబ్లో క్లాస్రూమ్లోనే విద్యార్థినిని కాల్చి చంపిన తోటి విద్యార్థి (Video)
పంజాబ్లోని టార్న్ తరణ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక లా కాలేజీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 9 Feb 2026 2:04 PM IST
సుప్రీంకోర్టులో వాట్సాప్ కేసు..విచారణ వాయిదా!
సుప్రీంకోర్టు వాట్సాప్-మెటా గోప్యతా విధానం కేసు విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 9 Feb 2026 1:40 PM IST
10 స్కూళ్లకు బాంబు బెదిరింపులు..ఢిల్లీలో హై అలర్ట్
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 9 Feb 2026 12:07 PM IST
మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్పై హెల్మెట్లతో అమ్మాయిల దాడి
బెంగళూరులో ఇద్దరు అమ్మాయిలు మద్యం మత్తులో హల్ చల్ చేశారు.
By Knakam Karthik Published on 9 Feb 2026 11:00 AM IST
కర్ణాటకలో ఘోర ప్రమాదం..ఇద్దరు ఏపీ వాసులు సహా నలుగురు మృతి
కర్ణాటకలోని బీదర్, కోలార్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By Knakam Karthik Published on 9 Feb 2026 10:23 AM IST
ఢిల్లీలో షాకింగ్ ఘటన..నిలిపి ఉంచిన కారులో 3 మృతదేహాలు
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 8 Feb 2026 9:30 PM IST
Karnataka: మరో విమాన ప్రమాదం..ఇంజిన్ లోపంతో పొలాల్లో క్రాష్
కర్ణాటకలో ఆదివారం ఓ ప్రైవేట్ శిక్షణా విమానం కుప్పకూలింది
By Knakam Karthik Published on 8 Feb 2026 7:10 PM IST
యూరియా, డిటర్జెంట్తో పాల తయారీ.. 'విషం' తాగుతున్నామా?.. FSSAI ఏం చేస్తోంది?
పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ పాలు, పాల పదార్థాలు వినియోగిస్తారు. అయితే డిటర్జెంట్, యూరియాతో పాలను తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది.
By అంజి Published on 8 Feb 2026 10:44 AM IST
30 ఏళ్ల నాటి రూ.20 లంచం కేసు.. నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే కానిస్టేబుల్ మృతి
అహ్మదాబాద్ నుండి ఒక విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 20 లంచం కేసులో నిర్దోషిగా విడుదలైన ఒక రోజు తర్వాత..
By అంజి Published on 8 Feb 2026 8:11 AM IST
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే: RSS చీఫ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శనివారం "భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే" అని అన్నారు.
By అంజి Published on 8 Feb 2026 7:48 AM IST














