జాతీయం - Page 15

National News, Rajasthan, Road Accident, 6 People Died
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..కారుపై ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

By Knakam Karthik  Published on 20 March 2025 9:26 AM IST


నాగ్‌పూర్ హింస.. మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు
నాగ్‌పూర్ హింస.. మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు

నాగ్‌పూర్ హింసాకాండలో నిందితుల్లో ఒకరు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిని లైంగికంగా వేధించాడని, గణేష్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో...

By Medi Samrat  Published on 19 March 2025 7:45 PM IST


తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?
తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?

డబ్బులు సంపాదిస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on 19 March 2025 6:16 PM IST


నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!
నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!

సోమవారం నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసాకాండకు సూత్రధారి అయిన‌ ఫహీమ్ షమీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on 19 March 2025 3:42 PM IST


ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానంపై కీల‌క నిర్ణ‌యం
ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానంపై కీల‌క నిర్ణ‌యం

ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు.

By Medi Samrat  Published on 18 March 2025 7:50 PM IST


ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి
ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి విష‌య‌మై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాల్పులు, విధ్వంసం జ‌రిగింది.

By Medi Samrat  Published on 18 March 2025 7:17 PM IST


ఆయ‌న‌తో ఏకీభవిస్తున్నాం.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు
ఆయ‌న‌తో ఏకీభవిస్తున్నాం.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహాకుంభ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రశంసలు కురిపించారు.

By Medi Samrat  Published on 18 March 2025 3:46 PM IST


ఔరంగజేబుపై ప్రజలలో కోపానికి ఛావా సినిమానే కారణం
ఔరంగజేబుపై 'ప్రజలలో కోపానికి' ఛావా సినిమానే కారణం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి వివాదం తర్వాత నాగ్‌పూర్‌లోని మహల్, హన్స్‌పురిలో రెండు వర్గాల మధ్య హింస జరిగింది.

By Medi Samrat  Published on 18 March 2025 2:48 PM IST


MLAs, criminal cases, Andhra Pradesh, ADR Report
దేశవ్యాప్తంగా 45 శాతం ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

దేశ వ్యాప్తంగా దాదాపు 45% (1,861 మంది ఎమ్మెల్యేలు) పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్ట్‌లో తేలింది.

By అంజి  Published on 18 March 2025 11:13 AM IST


Araku Coffee Stall, Parliament , APnews
పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు

పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు.

By అంజి  Published on 18 March 2025 8:33 AM IST


జనవరి-ఫిబ్రవరి వ‌ద్దు.. ప్రభుత్వ నోటిఫికేషన్లలో హిందూ నెలలు రాయండి.. సీఎం ఆర్డ‌ర్‌
జనవరి-ఫిబ్రవరి వ‌ద్దు.. ప్రభుత్వ నోటిఫికేషన్లలో హిందూ నెలలు రాయండి.. సీఎం ఆర్డ‌ర్‌

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులకు కీల‌క‌ ఆదేశాలు జారీ చేశారు.

By Medi Samrat  Published on 18 March 2025 7:45 AM IST


2 students, water tank, Maharashtra, water tank collapses
విషాదం.. కూలిన వాటర్‌ ట్యాంక్‌.. ఇద్దరు పిల్లలు మృతి

మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం నీటి ట్యాంక్ కూలి 12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

By అంజి  Published on 18 March 2025 7:37 AM IST


Share it