జాతీయం - Page 16

Union Minister Pralhad Joshi, no shortage, essential commodities , india country
భారత్‌-పాక్ ఉద్రిక్తతల మధ్య.. ఆహార నిల్వలపై పుకార్లను ఖండించిన కేంద్రం

దేశంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం...

By అంజి  Published on 10 May 2025 12:19 PM IST


Foreign Secretary Vikram Misri, Indian citizens, Pakistan, false propaganda
పాక్‌ మత చిచ్చుకు యత్నిస్తోంది.. తప్పుడు ప్రచారాలను నమ్మకండి: మిస్రీ

ఆపరేషన్‌ సింధూర్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, రక్షణ శాఖ అధికారులు కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ కీలక ప్రకటన...

By అంజి  Published on 10 May 2025 11:29 AM IST


prayers, Karnataka mosques, minister Zameer Ahmad Khan, suicide bomber, India
మోదీజీ అనుమతి ఇవ్వండి.. ఆత్మాహుతి బాంబర్‌ని అవుతా: మంత్రి

పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సింధూర్'లో నిమగ్నమైన భారత సాయుధ దళాల శ్రేయస్సు కోసం శుక్రవారం కర్ణాటక అంతటా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

By అంజి  Published on 10 May 2025 10:10 AM IST


Saudi Arabia, India, Pakistan, tensions
భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్తత.. తగ్గించడానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి , ప్రస్తుత సైనిక ఘర్షణలను ముగించడానికి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాల పరిష్కారాన్ని...

By అంజి  Published on 10 May 2025 9:40 AM IST


Govt official killed, 2 others critically injured, Pak shelling, Jammu Kashmir
జమ్మూ కశ్మీర్‌లో పాక్ కాల్పులు.. ప్రభుత్వాధికారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో మే 10, శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మృతి చెందగా, ఆయన ఇద్దరు సిబ్బంది...

By అంజి  Published on 10 May 2025 7:52 AM IST


Pakistan fires missile, strategic location, India retaliates,National news
పాక్‌ క్షిపణి ప్రయోగం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.. అసలు నిన్న రాత్రిపూట ఏం జరిగిందంటే?

జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ శుక్రవారం రాత్రి ప్రారంభించిన క్షిపణి, డ్రోన్ దాడులను భారతదేశం రాత్రే...

By అంజి  Published on 10 May 2025 7:36 AM IST


Karnataka, FIR, Pahalgam terror attack, pre-planned act, Central govt
ఉగ్రదాడి కేంద్రం 'ముందస్తు ప్రణాళిక'గా అభివర్ణణ.. వ్యక్తిపై కేసు నమోదు

పహల్గామ్ ఉగ్రవాద దాడిని కేంద్ర ప్రభుత్వం "ముందస్తు ప్రణాళికతో చేసిన చర్య" అని అభివర్ణించిన వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

By అంజి  Published on 10 May 2025 7:01 AM IST


Pakistan, full-scale military operation, India, national news
పాకిస్తాన్‌ సంచలన ప్రకటన.. ఆసక్తికరంగా మారిన ఇండియన్‌ ఆర్మీ ప్రెస్‌మీట్‌

భారత్‌పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్‌ చేపట్టినట్టు పాకిస్తాన్‌ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్‌ జనరల్‌...

By అంజి  Published on 10 May 2025 6:45 AM IST


ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి
ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి

భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

By Medi Samrat  Published on 9 May 2025 6:59 PM IST


మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్
మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్

మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

By Medi Samrat  Published on 9 May 2025 4:53 PM IST


ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు
ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు

భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మాక్ డ్రిల్‌లో భాగంగా వైమానిక దాడికి సంబంధించిన సైరన్‌లు...

By Medi Samrat  Published on 9 May 2025 4:44 PM IST


అంతిమంగా విజయం మనదే : రాజమౌళి
అంతిమంగా విజయం మనదే : రాజమౌళి

భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రముఖ చిత్ర ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా...

By Medi Samrat  Published on 9 May 2025 3:30 PM IST


Share it