జాతీయం - Page 16
45 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 1:11 PM IST
ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణపై ఐఎండీ ప్రకటన
భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు సోమవారం నాటికి పూర్తిగా ముగిసిపోయినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది
By Knakam Karthik Published on 20 Jan 2026 12:40 PM IST
శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది
By Knakam Karthik Published on 20 Jan 2026 11:27 AM IST
ఆఫీసులో మహిళలతో ముద్దుముచ్చట.. డీజీపీ స్థాయి అధికారి సస్పెండ్..!
కర్ణాటక డీజీపీ స్థాయి సీనియర్ అధికారి రామచంద్రరావు తన కార్యాలయంలో వేర్వేరు మహిళలతో సన్నిహితంగా గడిపారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్...
By అంజి Published on 20 Jan 2026 10:31 AM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది.
By Knakam Karthik Published on 19 Jan 2026 6:29 PM IST
ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసు.. కుల్దీప్ సెంగర్కు కోర్టులో చుక్కెదురు
2017లో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించిన కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్...
By Medi Samrat Published on 19 Jan 2026 4:29 PM IST
'ఇంకెప్పుడూ భారత్కు రాను'.. ఢిల్లీ మెట్రోలో అవమానకర ఘటన..!
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అవమానకర ఘటన వెలుగు చూసింది. స్నేహితురాలి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఓ అమెరికన్ మహిళపై 14 ఏళ్ల యువకుడు లైంగిక...
By Medi Samrat Published on 19 Jan 2026 3:52 PM IST
ఇంట్లో పనిచేసే పదేళ్ల బాలికపై దాడిచేసిన CRPF కానిస్టేబుల్, అతని భార్య అరెస్ట్
గ్రేటర్ నోయిడా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Jan 2026 2:30 PM IST
కరూర్ తొక్కిసలాట కేసు..రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన టీవీకే చీఫ్ విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనలో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు
By Knakam Karthik Published on 19 Jan 2026 11:06 AM IST
విజయ్.. మళ్లీ ఢిల్లీకి రావాల్సిందే..!
తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకుడు విజయ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా మరోసారి సమన్లు జారీ చేసింది.
By Medi Samrat Published on 18 Jan 2026 9:21 PM IST
లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు దుర్మరణం
జార్ఖండ్ రాష్ట్రం లతేహర్ జిల్లా మహుదంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీలో బస్సు బోల్తా పడింది.
By Medi Samrat Published on 18 Jan 2026 5:21 PM IST
టిష్యూ పేపర్పై ‘విమానంలో బాంబు ఉంది’ అని రాసి టాయిలెట్లో వేశారు.. ఆ తర్వాత..
ఢిల్లీ నుంచి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
By Medi Samrat Published on 18 Jan 2026 3:13 PM IST














