జాతీయం - Page 16
Video: ప్రధాని మోదీని సన్మానించిన బీజేపీ ఎంపీలు..కారణం ఇదే
NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:58 AM IST
రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ
రూ.17,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:39 AM IST
'మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం'.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
టారిఫ్స్పై అమెరికాకు భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్...
By అంజి Published on 5 Aug 2025 7:21 AM IST
ప్రేమ వివాహాలను నిషేధించిన పంజాబ్ గ్రామం.. చెలరేగిన వివాదం
పంజాబ్లోని మొహాలి జిల్లాలోని ఒక గ్రామంలోని గ్రామ పంచాయతీ.. కుటుంబం లేదా సమాజ అనుమతి లేకుండా జరిగే ప్రేమ వివాహాలను నిషేధిస్తూ తీర్మానం చేయడంతో వివాదం...
By అంజి Published on 5 Aug 2025 7:02 AM IST
శిబు సోరెన్కు నివాళులర్పించి..జార్ఖండ్ సీఎంను ఓదార్చిన ప్రధాని మోదీ
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో నివాళులర్పించారు
By Knakam Karthik Published on 4 Aug 2025 3:03 PM IST
పార్లమెంట్లో పోరాడండి, సోషల్ మీడియాలో కాదు..రాహుల్పై సుప్రీం ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:50 PM IST
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ గోల్డ్ చైన్ చోరీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా, ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లాడు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:38 PM IST
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్
"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.
By అంజి Published on 4 Aug 2025 12:34 PM IST
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపక పోషకుడు శిబు సోరెన్ సోమవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 4 Aug 2025 10:33 AM IST
37 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
రోగులకు కేంద్రం ఊరట కల్పించింది. పలు వ్యాధులకు సంబంధించి 37 రకాల ఔషధాల ధరలు తగ్గిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్ణయం...
By అంజి Published on 4 Aug 2025 7:21 AM IST
వారికి గుడ్న్యూస్..35 ముఖ్యమైన ఔషధాల ధరలను తగ్గించిన కేంద్రం
దీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 5:18 PM IST
రెస్టారెంట్లపై ఫిర్యాదు చేయాలా? క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టిన FSSAI
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 4:52 PM IST