జాతీయం - Page 16
విషాదం.. కూలిన వాటర్ ట్యాంక్.. ఇద్దరు పిల్లలు మృతి
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం నీటి ట్యాంక్ కూలి 12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
By అంజి Published on 18 March 2025 7:37 AM IST
ఈపీఎఫ్ నగదు విత్డ్రా.. మూడు రోజుల్లోనే..!
ఈపీఎఫ్లో క్లైయిమ్లను ఆటోమోడ్లో 3 రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.
By అంజి Published on 18 March 2025 7:06 AM IST
ఔరంగజేబు సమాధి వివాదం .. నాగ్పూర్లో చెలరేగిన భారీ హింస.. 20 మందికి గాయాలు
మహారాష్ట్రలోని శంభాజీ నగర్లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నాగ్పూర్లో నిరసనకు నాయకత్వం వహించిన కొన్ని...
By అంజి Published on 18 March 2025 6:45 AM IST
ఔరంగజేబు సమాధి వద్ద భారీ భద్రత
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే పిలుపులు తీవ్రమవుతున్న తరుణంలో, పోలీసు యంత్రాంగం భద్రతను పెంచింది.
By Medi Samrat Published on 17 March 2025 9:00 PM IST
ఆ కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు, పెళ్లయిన నెల రోజులకే విడిపోయాం..కోర్టులో నటి రన్యారావు భర్త
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరీ కోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 17 March 2025 4:25 PM IST
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 17 March 2025 2:03 PM IST
బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఓర్రీపై కేసు నమోదు.. ఆలయం బేస్ క్యాంప్లో ఆ పని చేశాడని..
కత్రాలోని వైష్ణో దేవి మందిరం బేస్ క్యాంప్ వద్ద మద్యం సేవించారనే ఆరోపణలపై బాలీవుడ్ ఇన్ఫ్లూయెన్సర్ ఓర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి, మరో...
By అంజి Published on 17 March 2025 1:30 PM IST
అజిత్ దోవల్-తులసీ గబ్బార్డ్ కీలక సమావేశం.. ఆ అంశంపైనే చర్చ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ మధ్య ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 17 March 2025 9:34 AM IST
అధికారంలోకి వచ్చేది మనమే.. కలిసి పనిచేయండి : మాజీ సీఎం యడియూరప్ప
కర్ణాటకలో వాతావరణం పార్టీకి అనుకూలంగా ఉన్నందున రానున్న రోజుల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఆదివారం...
By Medi Samrat Published on 17 March 2025 8:28 AM IST
వీలునామా తర్వాత వదిలేస్తున్నారు.. పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తే ఆస్తి బదిలీలు రద్దు చేస్తాం.. మంత్రి వార్నింగ్
ఆస్తుల బదలాయింపు తర్వాత వృద్ధులను వారి పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రులలో వదిలిపెట్టిన సందర్భాల్లో వీలునామాలు.. ఆస్తి బదిలీలను రద్దు చేస్తామని కర్ణాటక...
By Knakam Karthik Published on 16 March 2025 7:20 PM IST
టీచర్లు స్కూల్కు బెత్తం తీసుకెళ్లొచ్చు.. కానీ విద్యార్థులకు హాని చేయొద్దు: హైకోర్టు
విద్యార్థులలో క్రమశిక్షణను కాపాడటానికి తీసుకున్న చర్యలకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ముందు పోలీసులు ప్రాథమిక విచారణ...
By అంజి Published on 16 March 2025 8:32 AM IST
Kothagudem : భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మార్చి 15 శనివారం దాదాపు 64 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.
By Medi Samrat Published on 15 March 2025 7:32 PM IST