జాతీయం - Page 17
పంజాబ్లో దారుణం..నడిరోడ్డుపై ఆప్ నేత కాల్చివేత
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 12:09 PM IST
బ్రిటిష్ లెగసీకి చెక్..దేశ వ్యాప్తంగా రోడ్లు, బిల్డింగుల పేర్లు మార్చిన భారత సైన్యం
దేశవ్యాప్తంగా బ్రిటిష్ కాలం నాటి పేర్లను కలిగి ఉన్న 246 రోడ్లు, భవనాల పేర్లను భారత సైన్యం మార్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 11:46 AM IST
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన వందలాది కాకులు.. హెచ్చరిక జారీ
చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో వందలాది కాకులు చనిపోయి కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు..
By అంజి Published on 6 Feb 2026 10:28 AM IST
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.
By అంజి Published on 6 Feb 2026 8:03 AM IST
మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు దుర్మరణం
గురువారం మేఘాలయలోని తాష్ఖైలోని ఓ గనిలో జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం...
By అంజి Published on 6 Feb 2026 6:36 AM IST
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు.. ఉన్నికృష్ణన్కు బెయిల్
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 5 Feb 2026 5:07 PM IST
బెంగళూరులో మెట్రో టికెట్ రేట్లు 5 శాతం పెంపు
బెంగళూరు మెట్రో గురువారం నమ్మ మెట్రో కోసం వార్షిక ఆటోమేటిక్ ఛార్జీల సవరణను ప్రకటించింది.
By Knakam Karthik Published on 5 Feb 2026 2:00 PM IST
AI ఎఫెక్ట్..జాబ్ కోల్పోయిన శశిథరూర్ కుమారుడు
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగాన్ని కోల్పోయారు
By Knakam Karthik Published on 5 Feb 2026 10:40 AM IST
ఇండిగోకు సీసీఐ షాక్..విమానాల రద్దుపై దర్యాప్తునకు ఆదేశం
వేల విమానాలను రద్దు చేసిన రెండు నెలల తర్వాత, అన్యాయమైన వ్యాపార పద్ధతుల ఆరోపణలపై ఇండిగోపై వివరణాత్మక దర్యాప్తుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)...
By Knakam Karthik Published on 5 Feb 2026 8:30 AM IST
ప్రయాణికులకు గుడ్న్యూస్..నేటి నుంచే అందుబాటులోకి 'భారత్ ట్యాక్సీ' సేవలు
జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 5 Feb 2026 7:27 AM IST
UPSC, SSC అభ్యర్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రంగాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Feb 2026 7:06 AM IST
పార్లమెంట్ ఆవరణలో 'ద్రోహి' వివాదం.. రాహుల్ గాంధీ అని కూడా చూడలేదు.!
పార్లమెంటు ఆవరణలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది.
By Medi Samrat Published on 4 Feb 2026 7:40 PM IST














