జాతీయం - Page 17
Video: ఎయిర్పోర్టు సిబ్బందిపై సీనియర్ ఆర్మీ ఆఫీసర్ దాడి
శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ స్పైస్ జెట్ ఉద్యోగులపై దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతోంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 4:11 PM IST
కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. 11 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో అదుపు తప్పి కెనాల్లోకి దూసుకెళ్లింది.
By అంజి Published on 3 Aug 2025 12:46 PM IST
3 రోజు కొనసాగుతున్న ఆపరేషన్ అకాల్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఈ సంవత్సరం అతిపెద్ద ఉగ్రవాద నిరోధక విన్యాసాలలో ఒకటైన ఆపరేషన్ అకాల్ ఆదివారం మూడవ రోజుకు చేరుకోగా..
By అంజి Published on 3 Aug 2025 9:54 AM IST
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడికి జీవితఖైదు
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవితఖైదు విధించింది
By Medi Samrat Published on 2 Aug 2025 6:15 PM IST
మోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.
By Medi Samrat Published on 2 Aug 2025 5:46 PM IST
ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:37 PM IST
Video: అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసి.. స్నేహితుడి చివరి కోరిక తీర్చిన వ్యక్తి
మధ్యప్రదేశ్లోని మాంద్సౌర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడి అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేయడం ద్వారా అతనికి ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని...
By అంజి Published on 2 Aug 2025 1:30 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉంది: నడ్డా
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
By అంజి Published on 2 Aug 2025 7:34 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు కోర్టులో ఎదురుదెబ్బ..!
బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కి పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 1 Aug 2025 4:22 PM IST