జాతీయం - Page 17
మన చమురు కొనుగోళ్లకు అమెరికా అనుమతి ఏంటి?..కేంద్రంపై సీఎం స్టాలిన్ ఘాటు విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 6 March 2026 5:00 PM IST
మార్చి 31 నాటికి ‘మావోయిస్టు రహిత భారత్’..అమిత్ షా సంచలన ప్రకటన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒడిశాలోని కటక్ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్ఎఫ్ (CISF) 57వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు
By Knakam Karthik Published on 6 March 2026 4:29 PM IST
శవాలై కనిపించిన అక్కాచెల్లెళ్లు..పక్కనే తల్లి
ఢిల్లీలో జంట మరణాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇద్దరు అక్కచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 6 March 2026 2:55 PM IST
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం..ఇద్దరు IAF పైలట్లు మృతి
అసోంలోని జోర్హాట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్తో సంబంధాలు తెగిపోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కు చెందిన సుఖోయ్-30 MKI యుద్ధ విమానం కర్బీ...
By Knakam Karthik Published on 6 March 2026 2:45 PM IST
మధ్యప్రదేశ్లో దారుణం..బాలుడిని చంపి, రక్తం తాగి..మాంసం తిన్న ఉన్మాది
మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది
By Knakam Karthik Published on 6 March 2026 2:39 PM IST
16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్..కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 6 March 2026 1:15 PM IST
ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ముడి చమురు సరఫరాకు ఎలాంటి సమస్యా లేదు: కేంద్రం
దేశంలో తగినంత ముడి చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని, దేశంలో ఇంధన కొరత విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్రం తెలిపింది.
By Medi Samrat Published on 6 March 2026 9:00 AM IST
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం
అసోంలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది.
By Medi Samrat Published on 6 March 2026 8:20 AM IST
మద్యం మత్తులో హోలికా దహనం మంటల్లోకి వెళ్లిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో హోలీ వేడుకల సందర్భంగా ఒక విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 5 March 2026 9:10 PM IST
ఖమేనీ మృతిపై స్పందించిన భారత్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది.
By Medi Samrat Published on 5 March 2026 7:30 PM IST
ఒకేసారి నామినేషన్ దాఖలు చేసిన మూడు వేర్వేరు పార్టీల అధ్యక్షులు
రాజ్యసభ ఎన్నికలకు మూడు వేర్వేరు పార్టీల అధ్యక్షులు ఒకేసారి నామినేషన్ పత్రాలను దాఖలు చేయడంతో గురువారం బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక రోజుగా మారింది.
By Medi Samrat Published on 5 March 2026 3:50 PM IST
రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్: బీహార్ ప్రజలకు భావోద్వేగ లేఖ
రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం నాలుగు నెలలకే నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగడం...
By అంజి Published on 5 March 2026 11:33 AM IST














