జాతీయం - Page 18
రూ. 15,000 జీతంతో 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి సంపాదించాడా..? అవే కాదు.. ఇంకా ఆస్తులు..!
కర్నాటకలో కేవలం రూ.15 వేల జీతంతో పనిచేసిన మాజీ క్లర్క్ ఆస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By Medi Samrat Published on 1 Aug 2025 3:59 PM IST
పని మనిషిపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన మాజీ ఎంపీ రేవణ్ణ
అత్యాచారం కేసులో కర్ణాటకకు చెందిన జేడీఎస్ బహిస్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
By అంజి Published on 1 Aug 2025 2:38 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 2:37 PM IST
దారుణం..ట్యూషన్ నుంచి వెళ్తున్న బాలుడు కిడ్నాప్, పెట్రోల్ పోసి కిరాతకంగా హత్య
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 1 Aug 2025 10:46 AM IST
రూ.17 వేల కోట్ల రుణం మోసం..అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
రుణం మోసం కేసులో రిలయన్స్ గ్రూప్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Aug 2025 10:14 AM IST
ఎన్డీయేకు బిగ్ షాక్.. బంధం తెంచుకున్న పన్నీర్ సెల్వం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల పునరుద్ధరణ కమిటీ గురువారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్...
By Medi Samrat Published on 31 July 2025 8:30 PM IST
ధర్మస్థల మిస్టరీ.. బయటపడిన అవశేషాలు..!
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల' లో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు సాగుతోంది.
By Medi Samrat Published on 31 July 2025 7:04 PM IST
కోర్టు తీర్పు నిరాశపరిచింది.. మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ NIA కోర్టు తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 31 July 2025 2:43 PM IST
ఆధారాలు లేవు, అందరూ నిర్దోషులే..మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు
దేశంలో సంచలనం కలిగించిన మాలేగావ్లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 31 July 2025 12:45 PM IST
విషాదం..ఆర్మీ వాహనంపై బండరాయిపడి ఇద్దరు జవాన్లు మృతి
ఆర్మీ వాహనంపై బండరాయి పడిపోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా, ముగ్గురు అధికారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 31 July 2025 10:21 AM IST
ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. బెంగళూరు మహిళలో గుర్తింపు.!
గోపీచంద్ ఒక్కడున్నాడు సినిమాలో రేర్ బ్లడ్ గ్రూప్ గురించి విన్నాం. అదే బాంబే బ్లడ్ గ్రూప్. ఈ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా అభిమానులను చాలా...
By Medi Samrat Published on 31 July 2025 8:59 AM IST
అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన అసదుద్దీన్ ఒవైసీ
త్వరలో బీహార్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు తగిన అభ్యర్థులను గుర్తించడానికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తన ఆపరేషన్ బీహార్ ను...
By Medi Samrat Published on 30 July 2025 8:15 PM IST