జాతీయం - Page 18
రూపీ సింబల్ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం...
By అంజి Published on 14 March 2025 9:07 AM IST
హోలీ పండుగ.. బోర్డు పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్న్యూస్
హోలీ కారణంగా మార్చి 15న జరగనున్న హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు...
By అంజి Published on 14 March 2025 8:00 AM IST
ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రిలో చేతబడి కలకలం
ముంబైలోని ప్రఖ్యాత లీలావతి హాస్పిటల్ ప్రాంగణంలో చేతబడి నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి.
By Medi Samrat Published on 13 March 2025 8:30 PM IST
హోలీ కానుక.. 1.86 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
హోలీకి ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలోని 1.86 కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ రీఫిల్...
By Medi Samrat Published on 13 March 2025 6:33 PM IST
ఇదే ఫస్ట్ టైమ్, అది కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా..గోల్డ్ స్మగ్లింగ్పై నటి స్టేట్మెంట్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By Knakam Karthik Published on 13 March 2025 9:10 AM IST
ఇకపై 'పోలీసు' స్టిక్కర్ ఉండకూడదు..!
కొంతమంది పోలీసు అధికారులకు తమ సొంత వాహనాలపై 'పోలీసు' అనే స్టిక్కర్ వేయించుకుంటూ ఉండడం కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పదం అయింది.
By Medi Samrat Published on 12 March 2025 4:20 PM IST
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 March 2025 6:52 AM IST
రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి రూ.6,000
రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం...
By అంజి Published on 12 March 2025 6:38 AM IST
పిల్లలకు మధ్యాహ్న భోజనంలో 'గుడ్డు'పై నిషేదం.. కారణమిదే..!
బీహార్ ప్రభుత్వ విద్యా శాఖ పాఠశాల MDM మెనూలో మార్పులు చేసింది.
By Medi Samrat Published on 11 March 2025 4:12 PM IST
ప్రైవేట్ పార్ట్స్పై గాయం గుర్తులు అవసరం లేదు.. 40 ఏళ్ల నాటి అత్యాచారం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
40 ఏళ్ల నాటి అత్యాచారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat Published on 11 March 2025 11:46 AM IST
విషాదం.. ఓవర్ డైటింగ్తో యువతి మృతి.. 5 నెలలుగా నీరు మాత్రమే తాగుతూ..
ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయబడిన డైటింగ్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించడం వల్ల కలిగే ప్రమాదాలను తాజా విషాద ఘటన ఎత్తి చూపుతోంది.
By అంజి Published on 11 March 2025 10:01 AM IST
'మల్హార్ సర్టిఫికేట్ లేని దుకాణాల్లో మటన్ కొనొద్దు'.. హిందువులను కోరిన మంత్రి
మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జట్కా మటన్ దుకాణాలను.. కొత్తగా ప్రారంభించిన మల్హార్ సర్టిఫికేట్ కింద నమోదు...
By అంజి Published on 11 March 2025 8:48 AM IST