జాతీయం - Page 12
ఎనిమిది రోజుల తర్వాత ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో హర్యానా ఐపీఎస్ అధికారి ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు
By Medi Samrat Published on 15 Oct 2025 4:57 PM IST
బీహార్ ఎన్నికల్లో పోటీ చేయను: ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ పార్టీ (JSP) నాయకుడు ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 1:40 PM IST
సీఎం ముందు లొంగిపోయిన మల్లోజుల
నాలుగు దశాబ్దాల పోరాటం తర్వాత మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ రావు..
By అంజి Published on 15 Oct 2025 11:40 AM IST
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి సుప్రీంకోర్టు అనుమతి
దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రీన్ పటాకుల విక్రయం, వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతి తెలిపింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 10:54 AM IST
జైసల్మేర్ బస్సు అగ్నిప్రమాదం.. 20 మంది మృతి.. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
మంగళవారం జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మరణించారని పోకరన్కు చెందిన బిజెపి ఎమ్మెల్యే ధృవీకరించారు.
By అంజి Published on 15 Oct 2025 6:42 AM IST
Bihar Elections : 71 మందితో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో సీట్ల పంపకాలపై జరుగుతున్న పోరు నడుమ భారతీయ జనతా పార్టీ 71 స్థానాలకు గానూ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 14 Oct 2025 4:21 PM IST
ఐపీఎస్ పురాణ్ కుమార్పై సంచలన ఆరోపణలు చేస్తూ ఏఎస్ఐ ఆత్మహత్య
దివంగత ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హర్యానాలోని రోహ్తక్లోని ఓ పోలీసు అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 14 Oct 2025 3:58 PM IST
ఓట్ల కోసం ఉచితంగా భార్యలనూ ఇస్తాడు..మాజీ మంత్రి వివాదాస్పద కామెంట్స్
అన్నాడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మహిళలను ప్రభుత్వ ఉచితాలతో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తాయి.
By Knakam Karthik Published on 14 Oct 2025 3:47 PM IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది
By Knakam Karthik Published on 14 Oct 2025 3:12 PM IST
మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు
By Knakam Karthik Published on 14 Oct 2025 1:10 PM IST
హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య, డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
హర్యానా ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ కపూర్ను సెలవుపై పంపింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 11:33 AM IST
పీఎఫ్ పెన్షన్ పెంపు పరిశీలనలో ఉంది: కేంద్రమంత్రి
సోమవారం (అక్టోబర్ 13, 2025) న్యూఢిల్లీలో జరిగిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ..
By అంజి Published on 14 Oct 2025 9:24 AM IST














