జాతీయం - Page 12
శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 14 May 2025 3:20 PM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 14 May 2025 1:52 PM IST
తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోన్న.. చైనా పత్రికలపై భారత్ నిషేధం
చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని జిన్హువా న్యూస్ ఏజెన్సీ, గ్లోబల్ టైమ్స్ సంస్థలను మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో భారత్ బుధవారం నిషేధించింది.
By అంజి Published on 14 May 2025 1:00 PM IST
భారత్ జవాన్ను తిరిగి అప్పగించిన పాక్
ఏప్రిల్ 23 నుండి పాక్ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్కు అప్పగించింది.
By అంజి Published on 14 May 2025 12:00 PM IST
52వ సీజేఐగా జస్టిస్ బీఆర్.గవాయ్ ప్రమాణస్వీకారం..ఆ రెండో వ్యక్తిగా రికార్డు
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 14 May 2025 11:23 AM IST
'పేర్లు మారిస్తే.. అరుణాచల్ప్రదేశ్ మీదైపోదు'.. చైనాపై భారత్ ఆగ్రహం
అరుణాచల్ ప్రదేశ్లోని అనేక ప్రదేశాల పేరు మార్చేందుకు చైనా చేసిన తాజా ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది.
By అంజి Published on 14 May 2025 11:17 AM IST
కల్నల్ సోఫియాపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఉగ్రవాదుల సోదరంటూ'..
మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా మళ్ళీ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి బిజెపి నాయకుడు.. భారత సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషి...
By అంజి Published on 14 May 2025 8:45 AM IST
'నా కుటుంబంపై దాడి జరిగింది'.. సీఎం సహాయం కోరిన ఆర్మీ జవాన్
ఇండో-భూటాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న ఒక భారత ఆర్మీ జవాన్ తమిళనాడు ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 14 May 2025 8:03 AM IST
S-400 ఎయిర్ డిఫెన్స్.. అదనపు యూనిట్లు ఆర్డర్ చేయనున్న భారత్
ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ఉపయోగించింది భారత్.
By Medi Samrat Published on 13 May 2025 7:29 PM IST
ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం
మంగళవారం షోపియన్లోని జిన్పథేర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 13 May 2025 6:15 PM IST
జమ్ముకశ్మీర్లో 6 రోజుల తర్వాత విమాన సేవలు పునఃప్రారంభం
శ్రీనగర్ విమానాశ్రయంలో పౌర విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 3:01 PM IST
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..ఐఎండీ కీలక ప్రకటన
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 2:40 PM IST