జాతీయం - Page 11
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 3 , 4వ తేదీల్లో నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ సెషన్-2 పరీక్షల అడ్మిట్...
By అంజి Published on 30 March 2025 9:00 AM IST
శుభవార్త.. ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
By అంజి Published on 29 March 2025 10:12 AM IST
మహిళ కడుపులో కత్తెర.. 17 ఏళ్లుగా నరకం.. చివరకు
లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో...
By అంజి Published on 29 March 2025 9:13 AM IST
నెక్స్ట్ తమిళనాడు సీఎంగా ఆయనకే మద్ధతు?.. సీవోటర్ సర్వేలో సంచలన విషయాలు
ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ అత్యంత ప్రాధాన్యత గల ఎంపిక అని సీవోటర్ సర్వేలో 27 శాతం మంది ఆయనకే అనుకూలంగా ఉన్నారని తేలింది.
By అంజి Published on 29 March 2025 7:57 AM IST
భారీ గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షర్లకు డీఆర్ పెంపు
ఉగాది పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్న్యూస్ చెప్పింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.
By అంజి Published on 29 March 2025 6:36 AM IST
ప్రాణాలను కాపాడుకోవడానికి రెండవ అంతస్తు నుండి దూకేసిన అమ్మాయిలు
గ్రేటర్ నోయిడాలోని బాలికల హాస్టల్లో అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 28 March 2025 8:45 PM IST
అక్కడ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేయడంపై నిషేదం.. ఆ వ్యాయామాలు మాత్రం చేయండి..!
చార్ ధామ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో, ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులకు ఆరోగ్యానికి సంబంధించి కీలక సలహాను జారీ చేసింది.
By Medi Samrat Published on 28 March 2025 8:20 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతున్నట్టు తెలిపింది.
By Medi Samrat Published on 28 March 2025 5:26 PM IST
Video: దర్గాపై అల్లరిమూకల దాడి.. ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసి..
మహారాష్ట్రలోని రాహురిలో ఒక గుంపు హజ్రత్ అహ్మద్ చిష్టి దర్గాపై దాడి చేసి, దాని ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసిన తర్వాత మత ఉద్రిక్తతలు...
By అంజి Published on 28 March 2025 11:44 AM IST
జమ్మూ & కాశ్మీర్లో కాల్పుల మోత.. ముగ్గురు పోలీసులు మృతి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
By అంజి Published on 28 March 2025 7:01 AM IST
ఇమ్మిగ్రేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈరోజు (మార్చి 27) ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్సభ ఆమోదించింది.
By Medi Samrat Published on 27 March 2025 7:12 PM IST
లీటర్పై ఒకేసారి నాలుగు రూపాయలు పెరిగిన పాల ధర..!
నిత్యవసరాల ధరలు పెరుగుదల కారణంగా సామాన్యుడి జేబులకు చిల్లులు పడుతున్నాయి.
By Medi Samrat Published on 27 March 2025 6:02 PM IST