తాజా వార్తలు - Page 64
హైదరాబాద్లో నైట్ ఎకానమీతో యువతకు ఉపాధి అవకాశాలు: సీఎం రేవంత్
హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేయడం ద్వారా
By అంజి Published on 9 March 2026 7:02 AM IST
కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ.. ఇరాన్ అధికారిక ప్రకటన
ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత...
By అంజి Published on 9 March 2026 6:51 AM IST
భారత్ మళ్లీ 'విశ్వవిజేత': టీమ్ ఇండియాపై విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు!
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ ఘనవిజయం సాధించి...
By అంజి Published on 9 March 2026 6:41 AM IST
మూడోసారి కప్పు మనదే.. కివీస్ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ కొట్టిన టీమ్ ఇండియా
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత్ చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 8 March 2026 10:43 PM IST
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి కోసం కె.ఎ.పాల్ ప్రయత్నాలు..ఢిల్లీలో ఇస్లామిక్ ప్రతినిధితో భేటీ
అంతర్జాతీయ శాంతి కార్యకర్త, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ. పాల్ ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ఇస్లామిక్ సుప్రీం లీడర్ ప్రతినిధి...
By Knakam Karthik Published on 8 March 2026 9:41 PM IST
క్రికెట్ లవర్స్కు గుడ్ న్యూస్..మార్చి 28 నుంచే ఐపీఎల్ షురూ
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నట్లు బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 8 March 2026 9:20 PM IST
కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా బ్యాటర్..ప్రియురాలితో ఘనంగా నిశ్చితార్థం
టీమ్ ఇండియా బ్యాటర్ పృథ్వీ షా తన ప్రియురాలు ఆకృతి అగర్వాల్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు
By Knakam Karthik Published on 8 March 2026 8:40 PM IST
విశాఖలో విషాదం..కాలు విరిగి ఆపరేషన్ చేయించుకుంటే బాలుడి ప్రాణం పోయింది
విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో (KGH) శస్త్రచికిత్స అనంతరం ఆరేళ్ల బాలుడు అక్షయ్ కుమార్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది
By Knakam Karthik Published on 8 March 2026 8:21 PM IST
రాష్ట్రపతిని అవమానించినందుకు ప్రజలు టీఎంసీని క్షమించరు: ప్రధాని
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో...
By Knakam Karthik Published on 8 March 2026 7:33 PM IST
పాకిస్థాన్లో పెట్రోల్ మంటలు..బంకు వద్ద కాల్పులు, ఒకరు మృతి
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతులో పెట్రోల్ కోసం ఎగబడిన జనం ఘర్షణకు దిగారు.
By Knakam Karthik Published on 8 March 2026 6:57 PM IST
ఢిల్లీ మెట్రోకు మహర్దశ..రూ.33,500 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ రెండు కొత్త ఢిల్లీ మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు లైన్లకు...
By Knakam Karthik Published on 8 March 2026 5:30 PM IST
అమెరికా 'మినహాయింపు'పై కమల్ హాసన్ ఫైర్..మీ పని మీరు చూసుకోండని కౌంటర్
రష్యన్ ఇంధన కొనుగోలు వ్యవహారంలో భారత్కు అమెరికా 30 రోజుల పాటు 'తాత్కాలిక మినహాయింపు' ఇవ్వడంపై నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 8 March 2026 5:00 PM IST














