తాజా వార్తలు - Page 63

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Cinema News, Tollywood, Pawan Kalyan, Akiranandan, Delhi High Court, Personality Rights
ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన పవన్‌కల్యాణ్ కుమారుడు..ఎందుకుంటే?

పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

By Knakam Karthik  Published on 23 Jan 2026 1:45 PM IST


Telangana, Hyderabad, Harish Rao, Congress, Brs, Phone Tapping Case
రిటైర్ అయినా వదిలిపెట్టం..అధికారులు, పోలీసులకు హరీశ్‌రావు వార్నింగ్

చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్‌రావు వార్నింగ్ ఇచ్చారు

By Knakam Karthik  Published on 23 Jan 2026 1:20 PM IST


Andrapradesh, Visakhapatnam, Robo Cop, Railway Station
అర్జున్ ఆన్ డ్యూటీ..విశాఖ రైల్వేస్టేషన్‌లో 'రోబో కాప్' సేవలు

రైల్వేశాఖలో తొలిసారిగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో'రోబో కాప్‌'ను సేవల్లోకి తీసుకొచ్చారు.

By Knakam Karthik  Published on 23 Jan 2026 12:40 PM IST


Telangana, Congress Government,  Mahalaxmi scheme, Free Bus, Telangana government
తెలంగాణలో మహాలక్ష్మీ స్కీమ్‌లో మరో కీలక మార్పు..స్మార్ట్‌కార్డు పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి

By Knakam Karthik  Published on 23 Jan 2026 12:16 PM IST


Andrapradesh, AP liquor scam case, MP Midhun Reddy, Ysrcp,  ED
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ఈడీ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి శుక్రవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

By Knakam Karthik  Published on 23 Jan 2026 11:31 AM IST


Telangana, Ktr, Brs, Phone Tapping Case, Congress, CM Revanth
నాకు హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోసిపుచ్చారు.

By Knakam Karthik  Published on 23 Jan 2026 11:15 AM IST


National News, Madhyapradesh, Indore, Water contamination
Madhyapradesh: 23 మంది చనిపోయిన ఘటన మరవకముందే..మరో 22 మందికి అస్వస్థత

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీటిని సేవించి కనీసం 22 మంది అస్వస్థతకు గురయ్యారు

By Knakam Karthik  Published on 23 Jan 2026 11:00 AM IST


National News, Delhi, Central Government, Union Budget, Middle Class Families, 6 key upgrades
యూనియన్ బడ్జెట్ 2026లో మధ్యతరగతి కుటుంబాలకు గేమ్‌చేంజర్‌గా మారే 6 కీలక అప్‌గ్రేడ్స్

యూనియన్ బడ్జెట్‌–2026లో న్యూ ట్యాక్స్ రిజీమ్‌ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు...

By Knakam Karthik  Published on 23 Jan 2026 10:47 AM IST


డ‌బ్బులు అడిగితే ఇవ్వ‌లేద‌ని.. అత్త‌, మామ‌ల‌ను చంపిన ఆయుర్వేద వైద్యుడు..!
డ‌బ్బులు అడిగితే ఇవ్వ‌లేద‌ని.. అత్త‌, మామ‌ల‌ను చంపిన ఆయుర్వేద వైద్యుడు..!

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని అనుమానాస్పద మరణాలు కాస్తా డబుల్ మర్డర్‌గా తేలింది. పోలీసులు ఆయుర్వేద వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 23 Jan 2026 10:40 AM IST


Vasantha Panchami, literacy, Goddess Saraswati, Panchami Tithi, Devotion
వసంత పంచమి.. ఏ వయస్సులో అక్షరాభ్యాసం చేయించాలి, ఇంట్లో చేయించవచ్చా?

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవీ మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్టు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంత పంచమిగా జరుపుకొంటాం.

By అంజి  Published on 23 Jan 2026 10:35 AM IST


రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌..!
రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By Medi Samrat  Published on 23 Jan 2026 10:00 AM IST


కొడుకులు పట్టించుకోవడం లేదంటూ.. 4.38 ఎకరాల భూమి గ్రామానికే..!
కొడుకులు పట్టించుకోవడం లేదంటూ.. 4.38 ఎకరాల భూమి గ్రామానికే..!

కొడుకులు తనను పట్టించుకోవడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్‌ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో చోటు...

By Medi Samrat  Published on 23 Jan 2026 9:21 AM IST


Share it