తాజా వార్తలు - Page 17
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై ట్రోల్స్.. విజయశాంతి వార్నింగ్
అన్నా లెజినోవాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 11:12 AM IST
దారుణం.. భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రియుడు
హర్యానాలోని భివానీలో ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను అతికిరాతకంగా చంపేసింది.
By అంజి Published on 16 April 2025 11:00 AM IST
బ్రష్టు జుమ్లా పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: షర్మిల
బీజేపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 10:51 AM IST
ఈడీ ఛార్జ్షీట్లో అగ్రనేతల పేర్లు.. రేపు ధర్నాకు టీపీసీసీ చీఫ్ పిలుపు
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీటలో చేర్చడానికి నిరసిస్తూ రేపు టీపీసీసీ ధర్నాకు పిలుపునిచ్చింది.
By Knakam Karthik Published on 16 April 2025 10:40 AM IST
అక్కడి నుంచే జట్టు పరిస్థితి మరింత దిగజారింది.. ఓటమికి నాదే బాధ్యత : రహానే
మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమికి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే బాధ్యత వహించాడు.
By Medi Samrat Published on 16 April 2025 9:58 AM IST
Hyderabad: సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్లో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏప్రిల్ 16న హైదరాబాద్లోని సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్పై దాడులు చేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 April 2025 9:48 AM IST
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరుస పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపనుంది.
By అంజి Published on 16 April 2025 9:37 AM IST
దారుణం.. ఎయిర్ హోస్టెస్పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడి
గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 16 April 2025 8:48 AM IST
'5 రోజుల్లో నోటిఫికేషన్'.. మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16,347 పోస్టుల మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 16 April 2025 8:10 AM IST
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు
డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 16 April 2025 7:33 AM IST
సికింద్రాబాద్లో కలకలం.. ఫ్లాట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యం
కార్ఖానా పోలీసులు సికింద్రాబాద్లోని ఒక అపార్ట్మెంట్ నుండి అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 16 April 2025 7:15 AM IST
Video: పార్కులో ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయిని వేధించిన వ్యక్తి.. 'బుర్ఖా తీసేయ్' అంటూ..
బెంగళూరులో జరిగిన ఓ మోరల్ పోలీసింగ్ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. వీడియోలో ఒక పార్కులో గుర్తు తెలియని వ్యక్తి ఒక ముస్లిం అమ్మాయిని, హిందూ...
By అంజి Published on 16 April 2025 7:01 AM IST