తాజా వార్తలు - Page 16
JEE అడ్వాన్స్డ్ 2026 సిలబస్ విడుదల.. పూర్తి వివరాలు ఇక్కడ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ JEE అడ్వాన్స్డ్ 2026 పరీక్ష సిలబస్ను అధికారికంగా విడుదల చేసింది.
By అంజి Published on 15 Dec 2025 11:00 AM IST
ఐపీఎస్ పూరన్ సూసైడ్ కేసులో సంచలనం..డీజీపీని తొలగించిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసులో హర్యానా డీజీపీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది
By Knakam Karthik Published on 15 Dec 2025 10:54 AM IST
Hyderabad: పార్కింగ్ విషయంలో గొడవ.. అర్ధరాత్రి విద్యార్థిని కత్తితో పొడిచి చంపేశారు
టోలిచౌకి పారామౌంట్ కాలనీలో ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణంగా హత్య చేశారు. టోలిచౌకి నివాసి అయిన 21 ఏళ్ల మొహమ్మద్ ఇర్ఫాన్...
By అంజి Published on 15 Dec 2025 10:03 AM IST
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు - విష వాయువులు: 'సీవియర్ ప్లస్'కు చేరిన గాలి నాణ్యత, విమానాలపై ప్రభావం
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నగరం ఘనమైన పొగమంచుతో మేల్కొంది. దృశ్యమానత దాదాపు శూన్యానికి పడిపోవడంతో ఉదయపు ట్రాఫిక్ తీవ్రంగా మందగించింది.
By అంజి Published on 15 Dec 2025 9:29 AM IST
నేటి నుంచి ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన
జోర్డాన్, ఇథియోపియా, ఒమాన్ దేశాలకు మూడు రోజుల పర్యటనకు ప్రధాని నేడు బయలుదేరుతున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
By అంజి Published on 15 Dec 2025 9:17 AM IST
Telangana Crime: దారుణం.. అదనపు కట్నం కోసం.. భార్యను చంపేసిన భర్త!
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొమ్ముగూడెం తండాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త చంపేశాడు.
By అంజి Published on 15 Dec 2025 8:49 AM IST
బోండీ బీచ్లో ఉగ్రఘాతుకం.. 16కు చేరిన మృతుల సంఖ్య.. నిందితులు తండ్రీకొడుకులుగా గుర్తింపు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్లోని హనుక్కా కార్యక్రమంలో జరిగిన ఘోరమైన కాల్పుల వెనుక ఇద్దరు ముష్కరులను...
By అంజి Published on 15 Dec 2025 8:30 AM IST
Smart Ration Cards: ఉచితంగా స్మార్ట్ రేషన్కార్డులు.. ఇవాళే చివరి తేదీ
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్కు...
By అంజి Published on 15 Dec 2025 8:00 AM IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. రెండవ దశలో 85 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరిగిన రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...
By అంజి Published on 15 Dec 2025 7:50 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త
గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే...
By అంజి Published on 15 Dec 2025 7:42 AM IST
15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ
జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
By అంజి Published on 15 Dec 2025 7:16 AM IST
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు అలర్ట్.. నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్
H1B, H4 (డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది.
By అంజి Published on 15 Dec 2025 7:01 AM IST














