తాజా వార్తలు - Page 16
జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తీసుకోండి
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును వారికి ఇవ్వాలి. దీని వల్ల విషయ గ్రహణ సామర్థ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.
By అంజి Published on 14 Sept 2025 9:52 AM IST
పశ్చిమ గోదావరిలో ఆలయానికి నిప్పంటించిన వ్యక్తి.. అరెస్టు
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగలుతురు మండల కేంద్రంలోని గడ్డితో కప్పబడిన ఒక స్థానిక దేవత నడివీధి ముత్యాలమ్మ వారి గుడికి..
By అంజి Published on 14 Sept 2025 9:00 AM IST
Telangana: నేడు మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల...
By అంజి Published on 14 Sept 2025 8:37 AM IST
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరుతాం: సీఎం రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను...
By అంజి Published on 14 Sept 2025 8:02 AM IST
Hyderabad: స్కూల్లో డ్రగ్స్ తయారీ కలకలం.. ఈగల్ టీమ్ దాడిలో వెలుగులోకి..
హైదరాబాద్లోని ఓ స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ఘటన వెలుగు చూసింది. రెండంతస్తుల్లో స్కూల్ నిర్వహిస్తుండగా..
By అంజి Published on 14 Sept 2025 7:44 AM IST
స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు
రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో దాదాపు 90 మంది పిల్లలు శుక్రవారం ఆసుపత్రి...
By అంజి Published on 14 Sept 2025 7:12 AM IST
ధూమపానం మానేస్తే.. ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం తెలిసినా చాలా మంది ఈ దురలవాటు నుంచి బయటపడటం లేదు.
By అంజి Published on 14 Sept 2025 6:57 AM IST
ఏపీలోని వాహనదారులకు గుడ్న్యూస్.. 'ఆటో మిత్ర' మార్గదర్శకాలు విడుదల
సొంత ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లూ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారికి ఏడాదికి 15 వేలు రూపాయలు ఆటో...
By అంజి Published on 14 Sept 2025 6:32 AM IST
మరో గ్లోబల్ సమ్మిట్కు వేదిక కానున్న భారత్..ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 50వ వార్షికోత్సవంతో సమానంగా 2027లో చెన్నైలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ (CGGS)ను భారతదేశం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 13 Sept 2025 9:30 PM IST
నేను చెప్పినట్లు చేస్తేనే ఆ యుద్ధం ముగుస్తుంది..నాటోకు ట్రంప్ లేఖ
రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని నాటో దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.
By Knakam Karthik Published on 13 Sept 2025 9:10 PM IST
సింగరేణి చరిత్రలో తొలిసారి మహిళలకు ఆ యంత్రాలు నడిపే ఛాన్స్..ఎలా అంటే?
సింగరేణిలో ఉద్యోగులుగా పని చేస్తోన్న మహిళలకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 13 Sept 2025 8:30 PM IST
తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో చుక్కనీరు వదులుకునే ప్రసక్తే లేదు: ఉత్తమ్
జలసౌధలో న్యాయనిపుణులు,నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 Sept 2025 7:42 PM IST