తాజా వార్తలు - Page 15
తెలంగాణలో రేపటి నుంచి ఆ విద్యాసంస్థలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఉన్నత విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ వెల్లడించింది.
By Medi Samrat Published on 14 Sept 2025 5:11 PM IST
ఆ రెండు షోలు పడితే.. 'ఓజీ' ఆల్ టైమ్ రికార్డు సాధ్యమే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
By Medi Samrat Published on 14 Sept 2025 4:46 PM IST
మీడియా ముందుకు రండి.. కేటీఆర్కి బుద్ధి చెప్పండి : ఎంపీ ఛామల
గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు.
By Medi Samrat Published on 14 Sept 2025 4:22 PM IST
వార ఫలాలు : ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి
కుటుంబమున సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని ఋణాలు తీర్చగలుగుతారు.
By జ్యోత్స్న Published on 14 Sept 2025 4:02 PM IST
పిల్లల్ని చంపారు.. భర్త ప్రాణాలు తీసుకున్నాడు.. భార్య మాత్రం తండ్రితో మాట్లాడేందుకు వెళ్లి..
కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జంట మొదట తమ ఇద్దరు అమాయక పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించింది.
By Medi Samrat Published on 14 Sept 2025 3:12 PM IST
దేశం రక్తమోడుతుంటే కాంగ్రెస్ మౌనంగా ఉండిపోయింది
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాంలోని దర్రాంగ్లో పర్యటించారు.
By Medi Samrat Published on 14 Sept 2025 2:52 PM IST
'26 మంది ప్రాణాల కంటే.. భారత్-పాక్ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బు విలువైనదా?' : ఒవైసీ
ఆసియా కప్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్పై భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం దృష్టి ఉంది.
By Medi Samrat Published on 14 Sept 2025 2:39 PM IST
గోళ్లు కొరికే అలవాటు ఉందా?.. అయితే ఇది తెలుసుకోండి
మన ఫ్రెండ్స్, బంధువుల్లో కొంత మందికి గొళ్లు కొరికే అలవాటు ఉండటాన్ని మనం గుర్తించే ఉంటాం. చిన్నారుల్లో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది.
By అంజి Published on 14 Sept 2025 1:30 PM IST
ఇండిగో ఫ్లైట్కు తప్పిన పెను ప్రమాదం.. 151 మంది ప్రయాణికులు సురక్షితం
సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా..
By అంజి Published on 14 Sept 2025 12:32 PM IST
ఆ బుద్ధి మారదు.. ధ్వంసమైన లష్కర్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణకు కోట్లు కేటాయించిన పాక్ ప్రభుత్వం..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్లో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. మే 7వ తేదీ రాత్రి, భారత సైన్యం సరిహద్దు వెంబడి విధ్వంసం...
By అంజి Published on 14 Sept 2025 12:08 PM IST
'ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 200 రోజులు దాటింది.. పట్టించుకోరా'.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ఫైర్
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా స్పందించడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు...
By అంజి Published on 14 Sept 2025 11:31 AM IST
14 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గర్భం దాల్చిన మైనర్
ఉత్తరప్రదేశ్లోని ఔరైయా జిల్లాలో 70 ఏళ్ల వ్యక్తి చేసిన అసహ్యకరమైన చర్య వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తన స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం...
By అంజి Published on 14 Sept 2025 10:36 AM IST