తాజా వార్తలు - Page 15
బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప ఒరిగిందేమీ లేదు..కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుంది తప్ప ఒక్క పథకమూ నిర్దిష్టంగా అమలు కావడం లేదని.. బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 11 Aug 2025 12:37 PM IST
భార్య చీపురుతో కొట్టిందని కమెడియన్ సూసైడ్
కమెడియన్ చంద్రశేఖర్ సిద్ధి ఆత్మహత్యకు భార్య చీపురుతో కొట్టడం కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
By అంజి Published on 11 Aug 2025 12:34 PM IST
Video: కాళ్లతో తొక్కినా..ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న టూరిస్టు
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్లో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 11 Aug 2025 12:15 PM IST
'ఆ సమయంలో శ్రీరాముడు మతిస్థిమితం కొల్పోయాడు'.. తమిళ కవి వ్యాఖ్యల దుమారం
రామాయణం యొక్క తమిళ వెర్షన్ అయిన కంబ రామాయణం రచయిత, పురాతన తమిళ కవి కంబర్ పేరు మీద ఉన్న అవార్డును అందుకున్న సందర్భంగా..
By అంజి Published on 11 Aug 2025 12:00 PM IST
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య..ప్రమాద అంచులకు వెళ్లొచ్చామన్న కాంగ్రెస్ ఎంపీ
ఎయిర్ ఇండియా విమానం AI 2455, రాడార్ పనిచేయకపోవడం కారణంగా చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది
By Knakam Karthik Published on 11 Aug 2025 11:21 AM IST
Nellore: కాలేజీలో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి.. కాలేజీ ముందు బంధువుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సెంటర్లో ఉన్న ఆర్ఎన్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని...
By అంజి Published on 11 Aug 2025 11:11 AM IST
Video: ఈడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రానా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు
By Knakam Karthik Published on 11 Aug 2025 11:02 AM IST
త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్!
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆగస్టు 15న సమావేశం కానుంది.
By అంజి Published on 11 Aug 2025 10:22 AM IST
బీర్ ధర రూ.180/- మరి తయారీకి ఎంతో తెలుసా?
మద్యం ప్రియుల్లో బీర్ తాగేవారు అధికంగా ఉంటారు. ఒక్క బీర్ బాటిల్ కోసం కనీసం రూ.180 - రూ.200 ఖర్చు చేస్తారు. ఇంత వెచ్చించి..
By అంజి Published on 11 Aug 2025 9:43 AM IST
విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి.. తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
బాచుపల్లిలో శనివారం ఉదయం తన తల్లి మరణవార్త తెలుసుకున్న కొన్ని గంటలకే 33 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు బాచుపల్లి పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 11 Aug 2025 8:53 AM IST
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By అంజి Published on 11 Aug 2025 8:20 AM IST
AIIMSలో 3,500 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడు ఆఖరు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS).. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET) ద్వారా 3500 కి పైగా నర్సింగ్...
By అంజి Published on 11 Aug 2025 7:55 AM IST