తాజా వార్తలు - Page 14
స్మితా సబర్వాల్ పోస్టుపై చట్ట ప్రకారం చర్యలు : మంత్రి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 16 April 2025 8:49 PM IST
ఆ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్తో జాగ్రత్త : బీసీసీఐ హెచ్చరికలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేవారిని అవినీతి కార్యకలాపాల్లోకి ఆకర్షించే ప్రయత్నాల గురించి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)...
By Medi Samrat Published on 16 April 2025 8:33 PM IST
ఒకరోజు ముందుగానే విచారణకు వస్తా : విజయ సాయి రెడ్డి
వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
By Medi Samrat Published on 16 April 2025 8:14 PM IST
తెలుగు వాళ్లను పెద్ద ఎత్తున తీసేసిన అమెరికా దిగ్గజ సంస్థ
అమెరికన్ తనఖా దిగ్గజ సంస్థ 'ఫ్యానీ మే' నైతికవిలువల ప్రాతిపదికన కింద దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
By Medi Samrat Published on 16 April 2025 7:31 PM IST
ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగిన పసిడి ధర.. ప్రస్తుతం ఎంతంటే..?
బంగారం ధరలు రూ.1,650 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.98,100కి చేరాయి.
By Medi Samrat Published on 16 April 2025 6:50 PM IST
రీపోస్ట్ ఎఫెక్ట్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 5:30 PM IST
Video : గంటకు 156.7 కిలోమీటర్ల వేగం.. లక్నో జట్టులోకి వచ్చేసిన స్పీడ్ గన్..!
లక్నో సూపర్ జెయింట్స్కి ఓ శుభవార్త అందింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
By Medi Samrat Published on 16 April 2025 5:18 PM IST
ఇకపై టోల్గేట్లు ఉండవు.. కీలక ప్రకటన చేసిన నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:56 PM IST
'పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ బెటర్'.. పాక్ జర్నలిస్ట్కు షాకిచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు..!
ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సామ్ బిల్లింగ్స్ పాక్ మీడియాకు షాక్ ఇచ్చాడు.
By Medi Samrat Published on 16 April 2025 4:41 PM IST
దర్యాప్తు సంస్థలను మోడీ రాజకీయ స్వార్థకోసం వాడుకుంటున్నారు: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:23 PM IST
ఒడిశాలో సింగరేణి గని ప్రారంభం..తెలంగాణకే గర్వకారణమన్న భట్టి
సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ గని తొలిమెట్టు అని.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 16 April 2025 3:35 PM IST
షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ శుభారంభం.. తొలిరోజు మూడు పతకాలు
లిమాలో జరుగుతున్న ISSF ప్రపంచకప్లో భారత్ బలమైన శుభారంభం చేసి తొలిరోజు మూడు పతకాలు సాధించింది.
By Medi Samrat Published on 16 April 2025 3:29 PM IST