అంతర్జాతీయం - Page 30
భారత్-పాక్ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన చైనా.!
భారత్-పాక్ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది
By Medi Samrat Published on 9 May 2025 4:14 PM IST
పాక్కు ఎదురుదెబ్బ..కీలకమైన నిఘా విమానాన్ని కూల్చివేసిన భారత్
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోన్న పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:07 AM IST
భారత్-పాక్ యుద్ధంతో మాకు సంబంధం లేదు: అమెరికా వైస్ ప్రెసిడెంట్
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 9 May 2025 7:30 AM IST
పాక్కు షాక్..లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
భారత్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్కు ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది.
By Knakam Karthik Published on 8 May 2025 4:07 PM IST
లాహోర్లో భారీ పేలుళ్ల శబ్దం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
గురువారం పాకిస్తాన్లోని లాహోర్లో వరుస పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో సైరన్లు మోగాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని రాయిటర్స్,...
By అంజి Published on 8 May 2025 9:38 AM IST
మేము ప్రతీకారం తీర్చుకుంటాము: పాక్ ప్రధాని షరీఫ్
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి...
By అంజి Published on 8 May 2025 6:39 AM IST
భారత్ దూకుడు తగ్గించుకోవాలి : పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం సమసిపోవాలంటే భారత్ తన దూకుడును తగ్గించుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి...
By Medi Samrat Published on 7 May 2025 2:15 PM IST
భారత ఆర్మీ దాడిలో..టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతం
భారత దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరుతో ప్రకటన విడుదల అయింది.
By Knakam Karthik Published on 7 May 2025 12:44 PM IST
పాకిస్తాన్ ప్రధాని ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ అప్రమత్తం అయ్యింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
By అంజి Published on 7 May 2025 12:42 PM IST
పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి.. ట్రంప్ స్పందన ఇదే
పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
By అంజి Published on 7 May 2025 6:59 AM IST
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 'క్లోజ్ డోర్' సమావేశం.. మా లక్ష్యం నెరవేరిందన్న పాక్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒక రహస్య సమావేశం జరిగింది
By Medi Samrat Published on 6 May 2025 8:18 AM IST
మరో క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
పాకిస్థాన్ సోమవారం నాడు మరో క్షిపణిని ప్రయోగించింది. పాకిస్థాన్ ఆర్మీ సైనిక విన్యాసాలలో భాగంగా ఎక్సర్సైజ్ ఇండస్ లో 120 కిలోమీటర్ల పరిధి కలిగిన ఫతాహ్...
By Medi Samrat Published on 5 May 2025 6:20 PM IST














