అంతర్జాతీయం - Page 29
Video: శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మృతి
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్ కోట్మలేలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద...
By Knakam Karthik Published on 11 May 2025 6:29 PM IST
మే 12న భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు
కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారతదేశం, పాకిస్తాన్ నేడు ఒక అవగాహనకు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు
By Medi Samrat Published on 10 May 2025 6:53 PM IST
సీజ్ ఫైర్కు ఒప్పుకున్నాయ్.. ట్రంప్ సంచలన ప్రకటన
భారత్-పాకిస్థాన్ మధ్య ఉత్కంఠకు తెరపడినట్లేనని తెలుస్తోంది.
By Medi Samrat Published on 10 May 2025 5:57 PM IST
పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన.. మదర్సా విద్యార్థులను అలా వాడుతారట..!
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మదర్సాలలో ఉండే విద్యార్థులను దేశం రెండవ రక్షణ శ్రేణిగా అభివర్ణించడం ఆందోళన కలిగిస్తూ ఉంది.
By Medi Samrat Published on 10 May 2025 5:49 PM IST
ఆ బ్యాచ్ను ఖతం చేసిన భారత్..!
మే 7వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో, ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై...
By Medi Samrat Published on 10 May 2025 5:02 PM IST
భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ...
By Medi Samrat Published on 10 May 2025 2:32 PM IST
అణ్వాయుధాల పాలసీ.. ఎన్సీఏతో పాక్ ప్రధాని కీలక సమావేశం
భారత్ దాడులతో అప్రమత్తమైన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్...
By అంజి Published on 10 May 2025 8:49 AM IST
వెంటనే వాటిని ఓటీటీల నుండి తీసేయండి.. కేంద్రం ఆదేశాలు..
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భారతదేశంలో పనిచేస్తున్న అన్ని OTT, డిజిటల్...
By Medi Samrat Published on 9 May 2025 7:32 PM IST
భారత్-పాక్ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన చైనా.!
భారత్-పాక్ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది
By Medi Samrat Published on 9 May 2025 4:14 PM IST
పాక్కు ఎదురుదెబ్బ..కీలకమైన నిఘా విమానాన్ని కూల్చివేసిన భారత్
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోన్న పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:07 AM IST
భారత్-పాక్ యుద్ధంతో మాకు సంబంధం లేదు: అమెరికా వైస్ ప్రెసిడెంట్
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 9 May 2025 7:30 AM IST
పాక్కు షాక్..లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
భారత్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్కు ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది.
By Knakam Karthik Published on 8 May 2025 4:07 PM IST














