అంతర్జాతీయం - Page 29
శాండ్విచ్లు తిన్న 500 మందికి అస్వస్థత.. 12 మంది పరిస్థితి విషమం
ఓ బేకరీలో బన్ మి శాండ్విచ్లు తిన్న సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ అనుమానంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
By అంజి Published on 7 May 2024 2:02 PM IST
ప్లీజ్ మా దేశానికి రండి.. భారతీయులను వేడుకుంటూ ఉన్నారు
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లాలని అనుకోవడం లేదు
By Medi Samrat Published on 7 May 2024 12:00 PM IST
నిజ్జార్ను చంపిన నిందితులు వీరేనంటున్న కెనడా
గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ను హతమార్చిన హిట్ స్క్వాడ్లో భాగమని అనుమానిస్తున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేసినట్లు కెనడా...
By Medi Samrat Published on 4 May 2024 1:15 PM IST
ఆ నర్సుకు 700 సంవత్సరాల జైలు శిక్ష
అనేక మంది రోగులను చంపే ప్రయత్నంలో మూడేళ్లపాటు ఇన్సులిన్ ను మోతాదులకు మించి అందించిన US నర్సుకు 380-760 సంవత్సరాల జైలు శిక్ష విధించారు
By Medi Samrat Published on 4 May 2024 11:45 AM IST
క్యాన్సర్ పేషెంట్కు రూ.10వేల కోట్ల జాక్పాట్
ఓ క్యాన్సర్ పేషెంట్కు అదృష్టం వరించింది. అతనికి రూ.10వేల కోట్లకు పైగా లాటరీ తగిలింది.
By Srikanth Gundamalla Published on 1 May 2024 3:47 PM IST
రష్యా వైమానిక దాడి.. మంటల్లో 'హ్యారీ పోటర్ కోట'.. ఐదుగురు మృతి
దక్షిణ ఓడరేవు నగరమైన ఒడెసాలో 'హ్యారీ పోటర్ కాజిల్'గా ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ భవనంపై రష్యా క్షిపణితో దాడి చేసింది.
By అంజి Published on 1 May 2024 3:00 PM IST
చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది దుర్మరణం
చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 1 May 2024 1:30 PM IST
అవును.. ఆ కరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి
ఆస్ట్రాజెనెకా సంస్థ కరోనా వ్యాక్సిన్ ను తయారుచేసిన సంగతి తెలిసిందే. అయితే తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ద్వారా అతి అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయని...
By Medi Samrat Published on 30 April 2024 10:45 AM IST
ప్రియురాలి కోసం ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని స్నేహితుడిని చంపేశాడు..!
దాదాపు ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్లో బర్గర్లను ఇష్టంగా తింటారు. అయితే ఆ బర్గర్ హత్య వరకూ తీసుకెళ్తుందని అనుకుంటామా? బర్గర్ కోసం ఓ యువకుడు తన...
By Medi Samrat Published on 25 April 2024 8:15 PM IST
హోటల్ లో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తి.. కాల్చి పడేసిన పోలీసులు
అమెరికాలో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి పడేశారు.
By M.S.R Published on 22 April 2024 11:22 AM IST
దిగుమతి చేసుకున్న ఫిష్ మసాలాను రీకాల్ చేసిన సింగపూర్.. ఎందుకంటే..?
భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను రీకాల్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది.
By Medi Samrat Published on 19 April 2024 2:44 PM IST
చనిపోయిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకుని వచ్చిన మహిళ.. ఏమి చేద్దామని అనుకుందంటే?
చనిపోయిన 68 ఏళ్ల వ్యక్తి సంతకాన్ని ఉపయోగించి బ్యాంకు రుణం పొందేందుకు ప్రయత్నించినందుకు బ్రెజిల్కు చెందిన మహిళను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 18 April 2024 9:15 PM IST