అంతర్జాతీయం - Page 31
మరో క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
పాకిస్థాన్ సోమవారం నాడు మరో క్షిపణిని ప్రయోగించింది. పాకిస్థాన్ ఆర్మీ సైనిక విన్యాసాలలో భాగంగా ఎక్సర్సైజ్ ఇండస్ లో 120 కిలోమీటర్ల పరిధి కలిగిన ఫతాహ్...
By Medi Samrat Published on 5 May 2025 6:20 PM IST
ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతిస్తాం..మోడీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు.
By Knakam Karthik Published on 5 May 2025 4:26 PM IST
భారత్తో పాక్ 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగలదు: నివేదిక
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య , పాకిస్తాన్ సైన్యం కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది.
By అంజి Published on 4 May 2025 12:48 PM IST
'సమయం ఆసన్నమైంది'.. భారత్కు పాక్ రాయబారి అణ్వాయుధ బెదిరింపు
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో , రష్యాలోని పాకిస్తాన్ రాయబారి...
By అంజి Published on 4 May 2025 9:27 AM IST
ఆ మిసైల్ ను ప్రయోగించామంటూ.. రెచ్చగొడుతున్న పాక్
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 3 May 2025 9:13 PM IST
తీవ్రవాదులు ఉన్నారంటూ మెయిల్.. అప్పటికే చెన్నై నుండి కొలంబోకు వెళ్లిన విమానం
ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో చెన్నై నుండి వచ్చిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానం కొలంబోలోని బండరానాయకే...
By Medi Samrat Published on 3 May 2025 9:08 PM IST
అట్టారీ-వాఘా బార్డర్ రీ ఓపెన్ చేసిన పాకిస్థాన్
భారతదేశంలో చిక్కుకున్న తమ పౌరులు తిరిగి రావడానికి వీలుగా పాకిస్తాన్ శుక్రవారం అట్టారి-వాఘా సరిహద్దు ద్వారాలను తిరిగి తెరిచింది.
By Knakam Karthik Published on 2 May 2025 1:35 PM IST
ఆ తీవ్రవాదికి పాకిస్థాన్ ఎలాంటి సెక్యూరిటీ ఇస్తోందో తెలుసా.?
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ దాదాపు నాలుగు...
By Medi Samrat Published on 1 May 2025 5:05 PM IST
దేశద్రోహం కేసులో హిందూ సాధువు చిన్మోయ్ దాస్కు బెయిల్
బంగ్లాదేశ్లో హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్కు పెద్ద ఊరట లభించింది.
By Medi Samrat Published on 30 April 2025 4:17 PM IST
రష్యా పర్యటనను వాయిదా వేసుకున్న ప్రధాని మోదీ.. కారణం ఏమిటంటే..?
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 30 April 2025 4:00 PM IST
ప్రపంచంలో ఏ దేశం సైన్యం కోసం అత్యధికంగా ఖర్చు చేస్తోంది.? పాక్కు కునుకుపట్టకుండా చేస్తున్న తాజా రిపోర్టు..!
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో.. ప్రముఖ స్వీడిష్ థింక్ ట్యాంక్ SIPRI ఒక నివేదికను విడుదల చేసింది
By Medi Samrat Published on 30 April 2025 2:53 PM IST
పాక్కు మరో షాక్, భారత్లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్ను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 29 April 2025 3:51 PM IST














