క్రైం - Page 6
10 మంది పిల్లలు మృతి.. విషపూరిత దగ్గు సిరప్ రాసిన డాక్టర్ ప్రవీణ్ అరెస్ట్
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 10 మంది పిల్లలు మరణించిన తరువాత, మరణాలకు కారణమైన కలుషితమైన దగ్గు సిరప్ను..
By అంజి Published on 5 Oct 2025 8:50 AM IST
కృష్ణా జిల్లాలో విషాదం.. లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామంలో ఒక యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 35 ఏళ్ల మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 5 Oct 2025 6:54 AM IST
హైదరాబాద్లో దారుణం.. పెద్దనాన్న వేధింపులు తట్టుకోలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య
మానవత్వం మంట గలిసింది. డబ్బు కోసం కొందరు తన, మన అనే తేడా లేకుండా విచక్షణ కొల్పోయి ప్రవర్తిస్తున్నారు.
By అంజి Published on 4 Oct 2025 7:24 AM IST
మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఏం చేశాడంటే..?
మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఒత్తిడి తెచ్చేందుకు ఓ వ్యక్తి కిడ్నాప్ కు ప్రయత్నించాడు.
By Medi Samrat Published on 3 Oct 2025 9:20 PM IST
మొదటి భర్తను చావబాదిన భార్య కుటుంబ సభ్యులు.. కారణమేమిటంటే..?
హర్యానాలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళుతుండగా 25 ఏళ్ల వ్యక్తిని ఆపి, అతని భార్య కుటుంబ సభ్యులు కొట్టారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:00 PM IST
కుమార్తెను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న తల్లి
కర్ణాటకలోని శివమొగ్గలో 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాద వార్త వెలువడింది.
By Medi Samrat Published on 3 Oct 2025 5:43 PM IST
హైదరాబాద్లో దారుణం.. వాటర్ ట్యాంక్లో 7 ఏళ్ల బాలిక మృతదేహం.. కాళ్లు, చేతులు కట్టేసి..
మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్లో బుధవారం 7 ఏళ్ల బాలిక మృతి చెంది కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 3 Oct 2025 11:10 AM IST
Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య
కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ ను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక హత్యకు గురైంది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:50 PM IST
35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 75 ఏళ్ల వ్యక్తి.. తర్వాతి రోజు ఉదయం శవమై..
75 ఏళ్ల సంగ్రూరామ్ అనే వ్యక్తి, తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంవత్సరాల ఏకాంత జీవితం తర్వాత తోడు కోసం ఆశపడ్డాడు.
By Medi Samrat Published on 1 Oct 2025 4:40 PM IST
రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్తో పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు
2019లో విడుదలైన చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో చిన్న పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ సోమవారం చెన్నై విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన...
By Medi Samrat Published on 1 Oct 2025 3:30 PM IST
సెప్టిక్ ట్యాంక్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు
కేరళ రాష్ట్రంలో ముగ్గురు కార్మికులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 1 Oct 2025 2:20 PM IST
విహారయాత్రలో విషాదం..నాగార్జునసాగర్లో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు
దసరా పండుగ సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతై తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని...
By Knakam Karthik Published on 1 Oct 2025 10:58 AM IST











