క్రైం - Page 7
భార్యతో గొడవ.. కవల కూతుళ్లను గొంతుకోసి చంపిన భర్త
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా హత్య చేశాడు.
By అంజి Published on 26 Oct 2025 8:20 AM IST
బెంగళూరులో కలకలం.. ఆగి ఉన్న ఆటోరిక్షాలో మహిళ మృతదేహం
బెంగళూరులోని తిలక్ నగర్ ప్రాంతంలో శనివారం ఆగి ఉన్న ఆటోరిక్షాలో 35 ఏళ్ల మహిళ మృతి చెంది కనిపించడం కలకలం రేపింది. దీనిని హత్య కేసుగా పోలీసులు...
By అంజి Published on 26 Oct 2025 7:00 AM IST
కొడుకును కాపాడేందుకు చిరుతపులితో విరోచితంగా పోరాడిన తండ్రి
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో ఓ తండ్రి తన ఐదేళ్ల కొడుకును రక్షించే క్రమంలో చిరుతపులితో విరోచితంగా పోరాడాడు.
By Medi Samrat Published on 25 Oct 2025 7:29 PM IST
విషాదం.. బెంగళూరులో గుంతల రోడ్డుకు మరో ప్రాణం బలి.. ట్రక్కు ఢీ కొని మహిళా టెక్కీ మృతి
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మదనాయకనహళ్లి-హుస్కూర్ రోడ్డులోని APMC సమీపంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గుంతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా
By అంజి Published on 25 Oct 2025 7:24 PM IST
Hyderabad: రూ. 4.9 కోట్ల మోసం కేసు.. మాజీ బ్యాంక్ మేనేజర్, మరో ఆరుగురికి జైలు శిక్ష
రూ.4.9 కోట్ల బ్యాంకు మోసం కేసులో మాజీ సీనియర్ బ్యాంకు అధికారితో సహా ఏడుగురిని హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది.
By అంజి Published on 25 Oct 2025 5:34 PM IST
వేమూరి కావేరి ట్రావెల్స్ ఆక్సిడెంట్.. సహాయక చర్యల్లో మరో ప్రమాదం
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 24 Oct 2025 6:43 PM IST
Kurnool bus accident : బస్సు డ్రైవర్ దొరికాడు
కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
By Medi Samrat Published on 24 Oct 2025 6:23 PM IST
వైద్యురాలిపై పోలీసులు అత్యాచారం.. 5 నెలలుగా ఆగకుండా.. సూసైడ్ నోట్ కలకలం
మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె హోటల్ గదిలో మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 24 Oct 2025 1:30 PM IST
దారుణం.. ఆరేళ్ల కూతురిపై అత్యాచారం.. గే పార్ట్నర్ జననాంగాలపై కత్తితో పొడిచి చంపేశాడు
ఉత్తరప్రదేశ్లోని అద్దె ఇంట్లో తన ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తుండగా, ఒక వ్యక్తి తన గే(స్వలింగ సంపర్కుడు) భాగస్వామిని జననాంగాలపై కత్తితో పొడిచి...
By అంజి Published on 24 Oct 2025 12:35 PM IST
ఆర్థిక ఇబ్బందులతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో బుధవారం తన గదిలో ఆర్థిక సమస్యల కారణంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న...
By అంజి Published on 24 Oct 2025 8:44 AM IST
మంటల్లో చిక్కుకున్న బస్సు.. 20 మంది మృతి?.. తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి
నిన్న రాత్రి (అక్టోబర్ 24, 2025) హైదరాబాద్ నుండి బయలుదేరిన బెంగళూరుకు వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని...
By అంజి Published on 24 Oct 2025 7:26 AM IST
1వ తేదీ నుంచి డీడీఓ కార్యాలయాలు ప్రారంభం
రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప...
By Medi Samrat Published on 23 Oct 2025 3:17 PM IST














