క్రైం - Page 7
సెప్టిక్ ట్యాంక్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు
కేరళ రాష్ట్రంలో ముగ్గురు కార్మికులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 1 Oct 2025 2:20 PM IST
విహారయాత్రలో విషాదం..నాగార్జునసాగర్లో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు
దసరా పండుగ సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతై తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని...
By Knakam Karthik Published on 1 Oct 2025 10:58 AM IST
అస్థికల నిమజ్జనానికి వెళ్తూ ఆరుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 1 Oct 2025 10:50 AM IST
పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం
చెన్నైలోని ఎన్నూర్లో థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 30 Sept 2025 8:23 PM IST
తల్లిని రాడ్తో కొట్టి చంపిన కూతురు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:51 PM IST
ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం
ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:42 PM IST
ఫస్ట్ నైట్ రాత్రి ఆ పని చేసిన భార్య.. షాక్లో భర్త.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో..
రాజస్థాన్లోని కిషన్గఢ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు భార్య చేసిన పనికి.. భర్త కుటుంబం షాక్కు గురైంది.
By అంజి Published on 30 Sept 2025 2:01 PM IST
భార్యను గొంతు నులిమి చంపి.. ఫ్రెండ్కి వీడియో సందేశం పంపి భర్త సూసైడ్
గురుగ్రామ్లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోని వారి అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి చంపి, తర్వాత ఆత్మహత్య...
By అంజి Published on 30 Sept 2025 10:49 AM IST
విషాదం.. 21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య
సోమవారం గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని రెసిడెన్షియల్ టవర్లోని 21వ అంతస్తు నుంచి దూకి 29 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 30 Sept 2025 6:49 AM IST
స్విమ్మింగ్ పూల్లో మైనర్లపై లైంగిక దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
ఐదు సంవత్సరాల క్రితం దాదర్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ముంబైలోని..
By అంజి Published on 29 Sept 2025 2:30 PM IST
యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. కారులో బంధించి.. ఆపై వీడియో తీసి..
హర్యానాలోని పానిపట్లో దారుణం జరిగింది. 25 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఓ ముఠా.. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు
By అంజి Published on 29 Sept 2025 11:01 AM IST
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కేసు.. 8 మంది అరెస్ట్
ఆదిలాబాద్కు చెందిన 19 ఏళ్ల బి.టెక్ విద్యార్థి సాయితేజ.. తోటివారు, బయటి వ్యక్తుల వేధింపుల కారణంగా హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న కేసులో ..
By అంజి Published on 29 Sept 2025 8:17 AM IST














