క్రైం - Page 8
10 సార్లు ఇంటి నుంచి పారిపోయిన వివాహిత.. 15 రోజులు అక్కడ.. పదిహేను రోజులు ఇక్కడ ఉంటానంటూ..
ప్రేమ గుడ్డిది అని అంటారు. ఇదే నిజమైంది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి 10 సార్లు పారిపోయింది.
By Medi Samrat Published on 25 Aug 2025 4:43 PM IST
ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్యాంకర్.. ఎగిరిపడ్డ భక్తులు.. 8 మంది దుర్మరణం.. 45 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు...
By అంజి Published on 25 Aug 2025 12:26 PM IST
Andrapradesh: కంటెయినర్ నుంచి రూ.1.80 కోట్ల విలువైన 255 ల్యాప్టాప్లు చోరీ
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి 255 ల్యాప్టాప్లు దొంగిలించబడ్డాయని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 25 Aug 2025 11:21 AM IST
గుంటూరులో దారుణం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
గుంటూరులోని నల్లపాడు పోలీసులు.. సంచలనం సృష్టించిన హత్య కేసును 14 గంటల్లోనే ఛేదించారు.
By అంజి Published on 25 Aug 2025 9:11 AM IST
మహిళపై తాంత్రికుడు అత్యాచారం.. గర్భం దాల్చడానికి సహాయం చేస్తానని..
ఉత్తరప్రదేశ్లోని మధురలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నౌఝీల్ ప్రాంతంలో గర్భం దాల్చడానికి సహాయం చేసే నెపంతో
By అంజి Published on 25 Aug 2025 7:37 AM IST
హైదరాబాద్లో వరుస విద్యుత్ షాక్ ఘటనలు..వారం రోజుల్లో 9 మంది మృతి
హైదరాబాద్ వ్యాప్తంగా వరుసగా జరిగిన విద్యుత్ షాక్ సంఘటనలలో మరో వ్యక్తి మరణించడంతో, వారం రోజుల్లో మొత్తం మరణాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
By Knakam Karthik Published on 24 Aug 2025 5:45 PM IST
పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఏడుగురు దుర్మరణం
శనివారం రాత్రి హోషియార్పూర్-జలంధర్ రోడ్డులోని మాండియాలా అడ్డా సమీపంలో పికప్ వాహనం ఢీకొన్న తరువాత ఎల్పిజి ట్యాంకర్ పేలి ఏడుగురు మరణించగా, 15 మంది...
By అంజి Published on 24 Aug 2025 12:51 PM IST
హైదరాబాద్లో కలకలం.. భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసిన భర్త
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 24 Aug 2025 8:12 AM IST
టెంపోను ఢీకొట్టిన ఫార్య్చూనర్ కారు.. ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 24 Aug 2025 7:24 AM IST
వరకట్నం కోసం దారుణం.. భార్యకు నిప్పంటించి చంపిన భర్త, అత్తమామలు
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు నిప్పంటించడంతో ఒక మహిళ మరణించింది.
By అంజి Published on 24 Aug 2025 6:33 AM IST
'నిన్ను చంపి బ్లూ డ్రమ్లో వేస్తా'.. భర్తను బెదిరించిన భార్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భోజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షకుర్పూర్ గ్రామంలో తన ప్రేమికుడిని కలవడానికి నిరాకరించినందుకు భార్య తన భర్తను చంపి, అతని...
By Medi Samrat Published on 23 Aug 2025 8:00 PM IST
Kukatpally Murder Case : ప్లాన్ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు.!
కూకట్పల్లి బాలిక సహస్రాని హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
By Medi Samrat Published on 23 Aug 2025 3:32 PM IST