క్రైం - Page 8
దారుణం.. 10వ తరగతి విద్యార్థిని కొట్టి చంపిన బాలుర గుంపు
ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం బాలుర గుంపు దాడి చేయడంతో 15 ఏళ్ల పాఠశాల విద్యార్థి మరణించాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 28 Sept 2025 9:53 AM IST
వేగంగా డివైడర్ను ఢీ కొట్టిన థార్.. ఐదుగురు దుర్మరణం
ఢిల్లీ-జైపూర్ హైవేపై ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
By Medi Samrat Published on 27 Sept 2025 9:13 AM IST
మైనర్ బాలికలపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మరీ..
ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ధన్ఘాటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో, ఒక రౌడీ యువకుడు, అతని..
By అంజి Published on 27 Sept 2025 8:29 AM IST
ప్రియురాలి 12 ఏళ్ల కొడుకుపై వ్యక్తి లైంగిక దాడి.. ప్రైవేట్ భాగాలకు సర్జరీ చేసే యత్నం
ఉత్తరప్రదేశ్లోని లక్నో పోలీసులు ఠాకూర్ గంజ్ ప్రాంతంలో తన ప్రియురాలి 12 ఏళ్ల కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడి
By అంజి Published on 26 Sept 2025 12:37 PM IST
'పెళ్లి పేరుతో లైంగిక దాడి చేశాడు'.. క్రికెట్ కోచ్పై మహిళ ఆరోపణలు
బెంగళూరులోని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిన క్రికెట్ కోచ్పై మోసం, వివాహం పేరుతో లైంగిక దోపిడీ, నేరపూరిత బెదిరింపులకు గురి చేశాడని మహిళ ఆరోపించింది.
By అంజి Published on 26 Sept 2025 7:38 AM IST
దారుణం.. కూతురి ముందే భార్యను పొడిచి చంపిన భర్త.. 11 సార్లు కత్తితో పొడిచి..
బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో రేఖ అనే 32 ఏళ్ల మహిళను ఆమె భర్త లోహితాశ్వ 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 23 Sept 2025 1:30 PM IST
మరో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి బట్టలిప్పి.. జననాంగాలపై చెప్పుతో దాడి.. ముగ్గురిపై కేసు
తమిళనాడులోని మధురైలోని తిరుమంగళంలోని ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) కళాశాల హాస్టల్లో ..
By అంజి Published on 23 Sept 2025 11:50 AM IST
హైదరాబాద్లో సంచలనం.. మహిళపై గ్యాంగ్రేప్.. మర్మాంగంలో కర్రలు చొప్పించి చంపేశారు
రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో దారుణ హత్యకు గురైన యాకత్పూరా కు చెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు.
By అంజి Published on 23 Sept 2025 7:18 AM IST
Hyderabad: ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి సూసైడ్
హైదరాబాద్ శివారులోని పోచారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది
By అంజి Published on 22 Sept 2025 1:27 PM IST
అత్తమామల పైశాచికం.. కోడలిని గదిలో బంధించి.. ఆపై పామును విడిచి పెట్టి..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. వరకట్నం చెల్లించకపోవడంతో కోపంతో, ఒక నూతన వధూవుని గదిలో బంధించి, ఆ గదిలో పామును వదిలారు అత్తామామలు.
By అంజి Published on 22 Sept 2025 11:30 AM IST
Hyderabad: తోటి ఉపాధ్యాయుల వేధింపులు.. తట్టుకోలేక టీచరమ్మ ఆత్మహత్య
ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 29 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఇద్దరు మగ సహచరులు "వేధించడం" కారణంగా.. ఆమె తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు...
By అంజి Published on 22 Sept 2025 9:43 AM IST
12వ తరగతి విద్యార్థినిపై డ్యాన్స్ టీచర్ పలుమార్లు అత్యాచారం
ఢిల్లీలోని జహంగీర్పురిలోని ఒక డ్యాన్స్ అకాడమీలో 12వ తరగతి విద్యార్థినిపై డ్యాన్స్ టీచర్ అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 22 Sept 2025 6:55 AM IST














