క్రైం - Page 8
విషాదం.. స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్ పెద్ద అంబర్పేట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 6 Feb 2025 5:48 PM IST
బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై లేడీ కొరియోగ్రాఫర్ కంప్లయింట్..కాల్ రికార్డ్ లీక్ చేశాడని..
బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా మరో కేసులో ఇరుకున్నారు. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 6 Feb 2025 12:59 PM IST
మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన దొంగ.. సీసీటీవీలో రికార్డ్
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి చైన్ స్నాచర్ బంగారు గొలుసు లాక్కెళ్లాడు.
By Knakam Karthik Published on 5 Feb 2025 12:32 PM IST
స్కూల్ బస్సు బోల్తా.. చక్రాల కింద నలిగి చనిపోయిన బాలిక
రాజస్థాన్లోని జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోము ప్రాంతంలో స్కూల్ బస్సు బోల్తా పడింది.
By అంజి Published on 5 Feb 2025 12:24 PM IST
భార్య వరకట్నం కేసు పెట్టడంతో భర్త ఆత్మహత్య.. పెళ్లైన 30 ఏళ్ల తర్వాత..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో వివాహం జరిగిన మూడు దశాబ్దాల తర్వాత, అతని భార్య తనపై వరకట్నం కేసు పెట్టడంతో 52 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 5 Feb 2025 9:17 AM IST
పాఠశాలలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
స్వీడన్లోని ఒరెబ్రోలోని వయోజన విద్యా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారని, దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడిగా దీనిని పోలీసులు...
By అంజి Published on 5 Feb 2025 7:17 AM IST
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లేడీ ఎస్సై సహా ఇద్దరు మృతి
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన...
By అంజి Published on 4 Feb 2025 11:57 AM IST
తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాలనుకున్న కొడుకులు.. చివరికి..
మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లా తాల్ లిధోరా గ్రామంలో ఇద్దరు సోదరులు తమ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే హక్కుపై వివాదం నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని...
By అంజి Published on 4 Feb 2025 7:39 AM IST
డెలివరీ బాయ్స్గా ఉంటారు.. ఆ తర్వాత ఏమి చేస్తారంటే?
వరుసగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 Feb 2025 7:30 PM IST
ఖాళీ రైలు పెట్టెలో మహిళపై అత్యాచారం
ముంబైలోని బాంద్రా స్టేషన్లో రైలులోని ఖాళీ పెట్టెలో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై రైల్వే పోలీసులు ఒక పోర్టర్ను అరెస్టు చేశారు.
By M.S.R Published on 3 Feb 2025 4:33 PM IST
అయోధ్యలో దారుణం.. దళిత మహిళపై అత్యాచారం, హత్య.. కాలువలో నగ్న మృతదేహం
అయోధ్యలో దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 3 Feb 2025 12:49 PM IST
ముంబై ఎయిర్పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 11:42 AM IST