క్రైం - Page 9
Hyderabad: నకిలీ టీటీడీ శ్రీవారి సేవ టిక్కెట్లతో భక్తులను మోసం చేస్తున్న మహిళ అరెస్టు
వైకుంఠ ఏకాదశి సీజన్లో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి సేవ, సర్వ దర్శనం పేరుతో 100 మంది భక్తులకు నకిలీ టిక్కెట్లను విక్రయించిన...
By అంజి Published on 13 Jan 2026 11:44 AM IST
14 ఏళ్ల బాలికపై నాలుగేళ్లుగా లైంగిక దాడి.. ముగ్గురు అరెస్టు
తమిళనాడులోని తిరుచ్చిలో నాలుగు సంవత్సరాలకు పైగా ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగాయి.
By అంజి Published on 13 Jan 2026 8:33 AM IST
అర్ధరాత్రి యువతిపై ఆరుగురు గ్యాంగ్ రేప్.. ఇంటికెళ్తుండగా కిడ్నాప్ చేసి..
బీహార్లోని పూర్నియా జిల్లాలో ఓ యువతిని ఆరుగురు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేశారు.
By అంజి Published on 13 Jan 2026 7:52 AM IST
వారిది 25 రోజుల ప్రేమే.. వివాహిత ఎంత పని చేసిందంటే..?
ఓ మహిళ తన భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో సహా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ప్రియుడిపై ఇచ్చిన ఫిర్యాదును సదరు మహిళ వెనక్కి తీసుకుంది.
By Medi Samrat Published on 12 Jan 2026 4:38 PM IST
దారుణం..అటవీ ప్రాంతంలో ఏడాది చిన్నారి మృతదేహం లభ్యం
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో సోమవారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:04 PM IST
వృద్ధ దంపతులకు సైబర్ నేరగాళ్ల వల..రూ.14.85 కోట్లు టోకరా
ఢిల్లీలో 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ లో వృద్ధ ఎన్నారై దంపతులు రూ.14.85 కోట్లు మోసపోయారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 11:10 AM IST
హైదరాబాద్లో యువతి హత్య కలకలం.. 'మాట్లాడటం లేదని చంపేశాడు'
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బోరబండ ప్రాంతంలో యువతి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 12 Jan 2026 9:41 AM IST
గుడ్డుకూర కోసం భార్యతో గొడవ.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని బందాలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
By అంజి Published on 12 Jan 2026 8:18 AM IST
వన్సైడ్ లవ్.. మహిళా టెక్కీని చంపిన యువకుడు.. ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ
ఈ నెల ప్రారంభంలో తూర్పు బెంగళూరులోని తన అద్దె ఇంట్లో శవమై కనిపించిన 34 ఏళ్ల టెక్నీషియన్ మరణంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు...
By అంజి Published on 12 Jan 2026 7:59 AM IST
Hyderabad: బ్యాక్ డోర్ జాబ్ ప్లేస్మెంట్ స్కామ్.. నిరుద్యోగ యువతే టార్గెట్.. ఐదుగురు అరెస్ట్
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఒక అధునాతన ఉద్యోగ మోస ముఠాను ఛేదించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.
By అంజి Published on 12 Jan 2026 7:45 AM IST
దారుణం..ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే కిరాతకంగా చంపాడు
హర్యానాలోని యమునానగర్ జిల్లాలో ఒక మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 8:30 PM IST
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్
గుజరాత్లోని నవ్సరి జిల్లాలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసు..
By అంజి Published on 11 Jan 2026 8:33 AM IST














