క్రైం - Page 10
మగవారి సంఘం.. దసరాకు ఆ మహిళల బొమ్మలు దహనం
దసరా పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:50 PM IST
కిటికీలు పగలగొట్టి చూసిన కుమారుడు.. తల్లిదండ్రులు ఏమయ్యారంటే.?
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది.
By Medi Samrat Published on 20 Sept 2025 4:59 PM IST
తల్లిని వేధించిన వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్లోని భోలక్పూర్లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్లోని స్థానిక కోర్టు 10 రోజుల...
By Medi Samrat Published on 20 Sept 2025 4:48 PM IST
వరకట్నం కేసు.. పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దంపతులు
గురుగ్రామ్లోని సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్లో భార్య భర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
By అంజి Published on 20 Sept 2025 11:30 AM IST
బస్సులో బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్ర ప్రభుత్వ అధికారి అరెస్టు
ప్రభుత్వ బస్సులో 17 ఏళ్ల కళాశాల విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై చెన్నై పోలీసులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారిని అరెస్టు చేశారు.
By అంజి Published on 20 Sept 2025 9:54 AM IST
పీజీ హాస్టల్లో దారుణం.. శృంగారానికి నిరాకరించిందని యువతిపై వ్యక్తి కత్తితో దాడి
బెంగళూరులోని వైట్ఫీల్డ్లో అమెరికన్ ఎక్స్ప్రెస్లో విశ్లేషకురాలిగా పనిచేస్తున్న ఒక మహిళను తోటి పేయింగ్ గెస్ట్ (పిజి) నివాసి తన
By అంజి Published on 20 Sept 2025 8:40 AM IST
ఏడేళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన కేసులో వ్యక్తికి మరణశిక్ష
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లోని ఒక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 19 Sept 2025 4:09 PM IST
Hyderabad: రూ.1000 అప్పు.. అవమానం భరించలేక యువకుడు ఆత్మహత్య
యూసుఫ్గూడలో చిన్న అప్పు కారణంగా బహిరంగంగా అవమానించబడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 19 Sept 2025 1:40 PM IST
నడి రోడ్డుపై హింసాత్మకం.. భార్య గొంతు కోసిన భర్త
ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో హింసాత్మక సంఘటన జరిగింది. తీవ్ర వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి తన విడిపోయిన భార్య గొంతును..
By అంజి Published on 19 Sept 2025 11:49 AM IST
విషాదం.. అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన రూమ్మేట్తో జరిగిన గొడవ తర్వాత.. అమెరికాలో పోలీసులు అతడిని కాల్చి చంపారని అతని కుటుంబ...
By అంజి Published on 19 Sept 2025 6:39 AM IST
గేదె తోక పట్టుకుని నది దాటుతున్న మహిళ.. మధ్యలో ఊహించని విషాదం..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గేదె తోక పట్టుకుని మన్వార్ నదిని దాటుతున్న ఓ మహిళ నీటిలో మునిగిపోయింది.
By Medi Samrat Published on 18 Sept 2025 9:20 PM IST
భార్యను గొంతు కోసి హత్య చేసి.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని
By Medi Samrat Published on 18 Sept 2025 2:35 PM IST














