క్రైం - Page 146
Shamshabad: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాద సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 9:30 AM IST
షాద్నగర్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని గాజుల ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 15 మంది కార్మికులు గాయపడ్డారు.
By Medi Samrat Published on 28 Jun 2024 7:42 PM IST
విశాఖలో దారుణం.. వ్యక్తిపై ముగ్గురు దాడి.. బలవంతంగా మూత్రం తాగించి..
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించిన ఆరోపణలపై మరో ఇద్దరిపై కేసు నమోదు చేయగా, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 28 Jun 2024 4:00 PM IST
విజయవాడలో కలకలం.. కూతురి వెంట పడొద్దన్నందుకు వ్యాపారిని చంపిన యువకుడు
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతురితో ప్రేమ వ్యవహారం వద్దన మందలించిన వ్యక్తిని హత్య చేశాడో యువకుడు.
By అంజి Published on 28 Jun 2024 1:23 PM IST
17 ఏళ్ల బాలిక కిడ్నాప్.. 2 నెలల పాటు అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలోని ఉభాన్ ప్రాంతం నుంచి 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి కర్ణాటకకు తీసుకెళ్లి దాదాపు రెండు నెలల పాటు అత్యాచారానికి...
By అంజి Published on 28 Jun 2024 10:36 AM IST
Telangana: దారుణం.. ఛాయ్ తెచ్చిన గొడవ.. కోడలిని చున్నీతో చంపిన అత్త
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ అత్త తన కోడలును అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
By అంజి Published on 27 Jun 2024 8:30 PM IST
చెరకు తోటలో 13 ఏళ్ల బాలిక మృతదేహం.. కళ్లు పీకేసి చంపిన దుండగులు
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామం వద్ద చెరకు తోటలో 13 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 27 Jun 2024 2:39 PM IST
దారుణం.. శారీరక సంబంధం కోసం.. కోడలిపై బ్లేడ్తో దాడి చేసిన అత్త
ఓ మహిళ.. తన భర్త, అత్తమామలు చిత్రహింసలు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. తన అత్తగారితో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకోవాలంటూ వేధింపులకు...
By అంజి Published on 26 Jun 2024 11:00 AM IST
మరదలితో తిరుగుతున్నాడని.. స్నేహితులతో కలిసి యువకుడి హత్య
తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు యువతి బావ.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 10:26 AM IST
మహిళను వేధిస్తున్నాడని కిడ్నాప్, ఆ తర్వాత మూత్రం తాగించి..
విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 6:33 AM IST
శ్రీచైతన్య స్కూల్లో కలకలం.. విద్యార్థి అనుమానాస్పద మృతి
శ్రీ చైతన్య పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
By అంజి Published on 25 Jun 2024 11:45 AM IST
Hyderabad: మైనర్ బాలికను గంజాయికి బానిసను చేసి.. మత్తులో గ్యాంగ్ రేప్
తల్లి కూలి పనులకు వెళ్తుంది.. ఇంట్లో కూతురు ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఫోన్లో ఓ యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది.
By అంజి Published on 25 Jun 2024 9:54 AM IST














