బిజినెస్ - Page 121
ప్రారంభంలోనే కుప్పకూలింది.. 12 ఏళ్లలో తొలిసారి
దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం కొనసాగుతూనే ఈ రోజు ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే కుప్పకూలాయి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు...
By సుభాష్ Published on 13 March 2020 10:15 AM IST
భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. కరోనా వైరస్ మార్కెట్లను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. ఈ రోజు భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి....
By సుభాష్ Published on 13 March 2020 9:49 AM IST
రూ.250 నాణేన్ని విడుదల చేసిన ఆర్బీఐ..కేవలం వారికోసమే
వెండితో తయారు చేసిన రూ.250 నాణేన్ని ఆర్బీఐ విడుదల చేసింది. రాజ్యసభ 250వ సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నాణేన్ని ముద్రించినట్లు ఆర్బీఐ...
By రాణి Published on 12 March 2020 4:11 PM IST
ఆసియా సంపన్నుడి హోదా కోల్పోయిన ముఖేష్ అంబానీ
ప్రపంచవ్యాప్త చమురు సంక్షోభం కారణంగా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తనకున్న హోదాను రిలయెన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ కోల్పోయాడు. దాదాపు 5.8 బిలియన్ల...
By సుభాష్ Published on 11 March 2020 7:50 PM IST
ఎస్బీఐ బిగ్న్యూస్: మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల ఎత్తివేత
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ తాజాగా తన వినియోగదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రతినెల మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను ఎత్తివేసింది. ఇది...
By సుభాష్ Published on 11 March 2020 6:36 PM IST
భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సామాన్యుడికి కొంత ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రం కావడంతో గ్లోబల్ మార్కెట్...
By సుభాష్ Published on 11 March 2020 1:28 PM IST
యెస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త
డిపాజిట్లు, పెట్టుబడులు అన్నీ పోయాయనుకుని..దిగులు చెందుతున్న ఖాతాదారులకు యెస్ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. సంక్షోభంలో ఉన్న ఈ బ్యాంక్ మంగళవారం నుంచి...
By రాణి Published on 10 March 2020 1:10 PM IST
పేటీఎంకు ఫోన్పే పంచ్..
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్బ్యాంక్పై ఆర్బీఐ(రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) మారటోరియం విధించింది. ఖాతాదారుడు ఒక నెలలో రూ.50వేలు మాత్రమే...
By తోట వంశీ కుమార్ Published on 7 March 2020 9:08 PM IST
కరోనాపై కాలర్ ట్యూన్
రిలయన్స్ జియో కొంతకాలం నుంచి కాలర్ ట్యూన్ కి కూడా ఛార్జీలు వసూలు చేస్తుండగా..ఎయిర్ టెల్ మాత్రం ఫ్రీ కాలర్ ట్యూన్స్ ఇచ్చింది. కాగా..దేశంలో కరోనా వైరస్...
By రాణి Published on 7 March 2020 6:58 PM IST
'ఎస్బ్యాంక్'లో 49శాతం పెట్టుబడులు పెట్టనున్న ఎస్బీఐ..!
ఎస్బ్యాంక్ ఖాతాదారుల నగదు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్...
By తోట వంశీ కుమార్ Published on 6 March 2020 10:00 PM IST
కరోనా దెబ్బతో కోళ్ల పరిశ్రమ కుదేలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నది పాత సామెత. కరోనా వైరస్ కోళ్ల పరిశ్రమ చావుకొచ్చిందన్నది కొత్త సామెత. అవునండీ. కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా...
By రాణి Published on 6 March 2020 11:17 AM IST
వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే..?
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) అనే రెండు బ్యాంక్ యూనియన్లు సమ్మెకు...
By Newsmeter.Network Published on 5 March 2020 4:42 PM IST