బిజినెస్ - Page 117
జియోలో 9.99 శాతం వాటా సొంతం చేసుకున్న ఫేస్బుక్
రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటాను సొంతం చేసుకుంది. రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 April 2020 10:39 AM IST
ఆన్ లైన్ లో అక్షయ తృతీయ
అక్షయ తృతీయ..ఈ రోజున బంగారం కొంటే ఆ ఏడాదంతా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని, సాక్షాత్తు లక్ష్మీదేవే ఇంటికొచ్చినట్లు భావిస్తారు...
By రాణి Published on 19 April 2020 11:56 PM IST
ఆన్ లైన్ విక్రయాలకు మళ్లీ బ్రేక్ వేసిన కేంద్రం
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ గడువును మే 3వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15న...
By రాణి Published on 19 April 2020 5:25 PM IST
భారీగా దిగొచ్చిన పుత్తడి బొమ్మ
బంగారు తల్లి దిగివస్తోంది. గత కొన్ని రోజులుగా పైచూపులు చూసిన పసిడి ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. రోజురోజుకు క్షిణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం...
By సుభాష్ Published on 19 April 2020 7:20 AM IST
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధర
నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధర నేడు దిగివచ్చింది. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండంతో స్టాక్ మార్కెట్...
By తోట వంశీ కుమార్ Published on 17 April 2020 7:38 PM IST
శుభవార్త: 20 నుంచి ఆన్లైన్ షాపింగ్ ప్రారంభం
కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ దెబ్బకు ఆన్లైన్ షాపింగ్లు కూడా నిలిచిపోయాయి. కేవలం నిత్యావసరాలు, వస్తువులు...
By సుభాష్ Published on 16 April 2020 6:38 PM IST
రికార్డు సృష్టిస్తున్న బంగారం ధర
దగదగ మెరిసే బంగారం మరింత మెరిసిపోతోంది. రికార్డు సృష్టించే దిశగా పరుగులు ఎడుతోంది. ఎవ్వరు ఆపినా ఆగే ప్రసక్తే లేదన్నట్లుగా బ్రేకులు వేయకుండానే...
By సుభాష్ Published on 15 April 2020 6:57 AM IST
రూ.50వేలకు పరుగులు పెడుతున్న బంగారం ధర
పసిడి పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు రికార్డుస్థాయిలో పెరుగులు పెట్టేందుకు సిద్దమవుతోంది....
By సుభాష్ Published on 14 April 2020 12:55 PM IST
లాక్డౌన్ వేళ.. బంగారం ధర రికార్డు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అవుతోంది. కరోనా వల్ల మార్కెట్ రంగానికి భారీ దెబ్బ తగిలింది. మార్కెట్ రంగాలు సైతం కుదేలవుతున్నాయి....
By సుభాష్ Published on 13 April 2020 7:42 PM IST
తెలంగాణలో జియో ఫైబర్ బంఫర్ఆఫర్
కరోనా విజృంభన కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఆఫీసులన్నీ మూతపడటంతో ఉద్యోగులంతా ఇళ్లకే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 April 2020 9:18 AM IST
కరోనా ఎఫెక్టు.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్.. ఆరుగురిలో ఒకరి ఉద్యోగం..
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే లక్షకు పైగా మంది మరణించగా.. 16 లక్షల మంది కరోనా...
By తోట వంశీ కుమార్ Published on 11 April 2020 6:03 PM IST
చ్యవన్ ప్రాష్ను విపరీతంగా కొనేస్తున్నారట.. ఎందుకంటే..
చ్యవన్ ప్రాష్ 700 కోట్ల రూపాయల మార్కెట్.. ఏకంగా 30-40 శాతం డిమాండ్ పెరిగిందట.. అది కూడా గత వారం రోజుల్లోనే అని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.చ్యవన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 April 2020 5:02 PM IST