ఆంధ్రప్రదేశ్ - Page 77
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 10 July 2025 7:58 AM IST
'నేడే మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0'..సరికొత్త రికార్డు దిశగా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజున 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 7:41 AM IST
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 10 July 2025 7:25 AM IST
శుభవార్త..ఇవాళే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తల్లికి వందనం రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 6:47 AM IST
బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన పవన్ కళ్యాణ్
అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...
By Medi Samrat Published on 9 July 2025 9:45 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను మంత్రి...
By Medi Samrat Published on 9 July 2025 5:50 PM IST
మామిడి రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధులు విడుదలకు నిర్ణయించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 9 July 2025 5:16 PM IST
మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.29 కి కొన్నాం.. మరిప్పుడు.?
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్యార్డును సందర్శించారు.
By Medi Samrat Published on 9 July 2025 4:00 PM IST
'మంత్రి లోకేష్ ఏది చెప్తే.. అది చేస్తారా?'.. అంబటి రాంబాబు ఫైర్
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు అడ్డుకునేందుకే పోలీసులు ఉన్నారా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.
By అంజి Published on 9 July 2025 2:16 PM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 8:30 AM IST
గుడ్న్యూస్: రేపే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 7:15 AM IST
జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం.. జగన్ టూర్కు షరతులతో కూడిన అనుమతులు
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు ఉల్లఘించి జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ...
By Medi Samrat Published on 8 July 2025 8:03 PM IST














