ఆంధ్రప్రదేశ్ - Page 78
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను
By Medi Samrat Published on 4 Sept 2025 7:01 PM IST
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందచేసేందుకు తొలి విడతగా ఇప్పటికే 7...
By Medi Samrat Published on 4 Sept 2025 5:05 PM IST
తురకపాలెం మరణాలు.. అధికారుల తీరుపై మంత్రి సీరియస్
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు గల కారణాలపై మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సమీక్షించారు.
By Medi Samrat Published on 4 Sept 2025 2:26 PM IST
ఏపీ మంత్రి లోకేశ్తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ భేటీ
ఏపీ మంత్రి లోకేశ్తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 Sept 2025 9:12 AM IST
నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:19 AM IST
ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ..సీఎం కీలక నిర్ణయం
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై...
By Knakam Karthik Published on 3 Sept 2025 6:00 PM IST
ఇంటి ముంగిటకే చేనేత వస్త్రాలు.. ఈ కామర్స్లో ఆప్కో అమ్మకాల జోరు
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైంది.
By Medi Samrat Published on 3 Sept 2025 5:43 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 4:30 PM IST
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని : మంత్రి నారాయణ
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని మరోసారి స్పష్టం చేసారు మంత్రి నారాయణ..
By Medi Samrat Published on 3 Sept 2025 3:48 PM IST
ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారు
అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ.. ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
By Medi Samrat Published on 3 Sept 2025 2:45 PM IST
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 3 Sept 2025 11:20 AM IST
Andrapradesh: రాష్ట్రంలో మిగిలిపోయిన బార్లకు రీ నోటిఫికేషన్
ఏపీలో మిగిలిపోయిన బార్లకు ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ రిలీజ్ చేసింది
By Knakam Karthik Published on 3 Sept 2025 11:01 AM IST














