ఆంధ్రప్రదేశ్ - Page 78
సొంత చెల్లి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటు
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 8 July 2025 5:45 PM IST
ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 8 July 2025 4:59 PM IST
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్ ఆగ్రహం
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్...
By అంజి Published on 8 July 2025 1:17 PM IST
మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: మంత్రి లోకేశ్
దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు
By Knakam Karthik Published on 8 July 2025 1:03 PM IST
Tirumala: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమం
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది
By Knakam Karthik Published on 8 July 2025 8:21 AM IST
నేడు శ్రీశైలం పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 7:14 AM IST
రైతులకు తీపికబురు..త్వరలోనే అకౌంట్లలోకి ధాన్యం కొనుగోలు డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మార్క్ ఫెడ్ ఎండీ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik Published on 8 July 2025 6:43 AM IST
మూడు రోజులు బిజీ బిజీగా వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనకు పులివెందులకు చేరుకున్నారు.
By Medi Samrat Published on 7 July 2025 8:30 PM IST
Andhra Pradesh : చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు...
By Medi Samrat Published on 7 July 2025 7:47 PM IST
ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ : సీఎం చంద్రబాబు
టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు
By Medi Samrat Published on 7 July 2025 6:33 PM IST
ట్రిపుల్ సెంచరీతో ముల్దర్ 'రికార్డుల' మోత.. కానీ సెహ్వాగ్ను మాత్రం టచ్ చేయలేకపోయాడు..!
దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ వియాన్ ముల్దర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతను శాశ్వత కెప్టెన్ కానప్పటికీ, జింబాబ్వేపై అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా...
By Medi Samrat Published on 7 July 2025 4:45 PM IST
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ప్రభుత్వం ఆమోదం
అమరావతి క్వాంటర్ వ్యాలీ డిక్లరేషన్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ చేశారు.
By అంజి Published on 7 July 2025 2:30 PM IST











