ఆంధ్రప్రదేశ్ - Page 79
వల్లభనేని వంశీకి అస్వస్థత
వైసీపీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat Published on 7 July 2025 2:15 PM IST
2019 ఎన్నికల్లో ఓటమి బాధ నాలో కసి పెంచింది: మంత్రి లోకేశ్
జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో రాష్ట్ర విద్యాశాఖను తీసుకున్నా..అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 7 July 2025 1:30 PM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 7 July 2025 7:14 AM IST
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక రాత్రి భోజనంలోనూ ఆ వంటకం
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 6 July 2025 9:15 PM IST
ఇక నుంచి ప్రతి' ఫ్రైడే,డ్రైడే'..కొత్త ప్రోగ్రామ్కు ప్రభుత్వం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్లో దోమల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 6 July 2025 7:39 PM IST
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు..ఓఆర్ఆర్కు గ్రీన్సిగ్నల్
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 6 July 2025 3:56 PM IST
ఆ రూట్లో 48 స్పెషల్ ట్రైన్స్..గుడ్న్యూస్ చెప్పిన రైల్వేశాఖ
ప్యాసింజర్లకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 6 July 2025 3:25 PM IST
ఏపీలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
వారిద్దరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఓప్పుకోలేదు.
By అంజి Published on 6 July 2025 9:49 AM IST
అమరావతికి మరో 20,494 ఎకరాలు.. సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 5 July 2025 7:44 PM IST
అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ పార్శిల్ బాంబు
ఉగ్రవాద కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద మూలాలను తెలుసుకోవడానికి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో అబూబకర్ సిద్ధిఖ్, మహ్మద్ అలీ ఇళ్లను...
By Medi Samrat Published on 5 July 2025 2:45 PM IST
కొత్త రేషన్కార్డుల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ...
By అంజి Published on 5 July 2025 1:30 PM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు
నిరుపేదలకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో యువత - పరిశ్రమలను అనుసంధానించడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగిల్-ప్లాట్ఫామ్ స్కిల్ పోర్టల్ను అభివృద్ధి...
By అంజి Published on 5 July 2025 6:34 AM IST














