ఆంధ్రప్రదేశ్ - Page 79
'ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయదు'.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని నిలిపివేయదని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
By అంజి Published on 3 Sept 2025 7:47 AM IST
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్
తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 2 Sept 2025 7:30 PM IST
ఏపీని అలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హోంమంత్రి అనిత
మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 5:30 PM IST
ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందొద్దు, నిల్వలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 4:30 PM IST
అమరావతిలో భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 3:09 PM IST
పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 12:57 PM IST
'అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా'.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్
రాష్ట్ర అభివృద్ధి, ఇతర అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి, సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష...
By అంజి Published on 2 Sept 2025 8:00 AM IST
ఏపీలోని మందుబాబులకు గుడ్న్యూస్.. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు
రాష్ట్రంలో నిన్నటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే ఉంటాయి.
By అంజి Published on 2 Sept 2025 7:33 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 2 Sept 2025 7:17 AM IST
వైఎస్ఆర్ వర్ధంతి వేళ జగన్పై షర్మిల కౌంటర్లు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 1 Sept 2025 7:13 PM IST
అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఉత్తర్వులు
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 1:53 PM IST
Andhrapradesh: దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ.. నోటీసులతో సంబంధం లేకుండానే!
నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
By అంజి Published on 1 Sept 2025 9:01 AM IST














