ఆంధ్రప్రదేశ్ - Page 55
విశాఖలో చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్కు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 5:20 PM IST
సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:39 PM IST
గుడ్న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:39 PM IST
విశాఖలో సీఐఐ సదస్సు.. ప్రధానిని ఆహ్వానించాలని సీఎం నిర్ణయం
రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని...
By Medi Samrat Published on 13 Oct 2025 3:02 PM IST
సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 1:45 PM IST
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ములకల చెరువు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేడు తెలిపారు.
By అంజి Published on 13 Oct 2025 1:30 PM IST
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 13 Oct 2025 12:24 PM IST
14వ తేదీన చారిత్రక ఒప్పందం.. అదే నా రాజకీయ జీవితంలో అపూర్వ ఘట్టం : సీఎం చంద్రబాబు
14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.. నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 13 Oct 2025 10:07 AM IST
మేం ప్యాలెస్లు కట్టడం లేదు.. పెట్టుబడులు తెస్తున్నాం: మంత్రి లోకేష్
వైజాగ్ నగరంలోని ప్రధాన భూమిని ఐటీ దిగ్గజాలకు తక్కువ ధరకు కేటాయించడంపై వైఎస్ఆర్సిపి నాయకుల ఆరోపణలను..
By అంజి Published on 13 Oct 2025 9:10 AM IST
అమరావతిలో నేడు సీఆర్డీఏ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం
రాష్ట్ర రాజధాని నగర ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ, అమరావతిలో కొత్త CRDA ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...
By అంజి Published on 13 Oct 2025 6:22 AM IST
'ప్రమోషన్లపై జీవో రిలీజ్ చేయండి'.. ప్రభుత్వానికి గడువు పెట్టిన ఆర్టీసీ ఉద్యోగుల సంఘం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (APPTD-APSRTC) ఎంప్లాయీస్ యూనియన్ పెండింగ్లో ఉన్న ప్రమోషన్లపై..
By అంజి Published on 12 Oct 2025 8:40 AM IST
విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్
విజయవాడ – సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది.
By Medi Samrat Published on 11 Oct 2025 8:30 PM IST














