ఆంధ్రప్రదేశ్ - Page 54
విశాఖకు గూగుల్ రావడానికి లోకేశ్ది ప్రధాన పాత్ర: చంద్రబాబు
విశాఖపట్నంకు గూగుల్ రావడానికి ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారు..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 12:19 PM IST
చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న చంద్రబాబుతోనే సాధ్యం: లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా..దానిని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం..అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 11:13 AM IST
190 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
కీలకమైన "గోల్డెన్ అవర్" లోపు ఆసుపత్రులకు చేరుకోవడానికి, సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 190...
By అంజి Published on 15 Oct 2025 7:51 AM IST
ప్రధాని కర్నూలు పర్యటన.. ఈ 4 మండలాల్లో స్కూళ్లు మూసివేత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 15 Oct 2025 7:37 AM IST
ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తిరుపతి, విశాఖపట్నంలను గుర్తించండి
దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను...
By Medi Samrat Published on 14 Oct 2025 8:10 PM IST
కాకినాడ సెజ్ రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
కాకినాడ సెజ్కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:36 PM IST
విశాఖలో గూగుల్ హబ్పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 4:09 PM IST
విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం
గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 2:09 PM IST
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 1:53 PM IST
ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేసే ఛాన్స్!
అక్టోబర్ 16న కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం..
By అంజి Published on 14 Oct 2025 7:50 AM IST
బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదు : బొజ్జల సుధీర్ ఫైర్
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
By Medi Samrat Published on 13 Oct 2025 8:59 PM IST
ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
By Medi Samrat Published on 13 Oct 2025 6:17 PM IST














