ఆంధ్రప్రదేశ్ - Page 410
సీఎం జగన్ సర్కార్.. రెడ్డిలకే కీలక పదవులు ఇచ్చింది: అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సామాజికవర్గానికి చెందిన వారిని మాత్రమే అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
By అంజి Published on 29 Nov 2023 8:15 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
By Medi Samrat Published on 27 Nov 2023 11:00 AM IST
జనంలోకి లోకేష్.. నేటి 'యువగళం' షెడ్యూల్ ఇదే..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటి నుండి పున: ప్రారంభం కానుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Nov 2023 10:46 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 9:06 AM IST
రేషన్కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. డిసెంబర్ నుంచి..
ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 6:37 AM IST
రేపటి నుంచి లోకేశ్ 'యువగళం' పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 26 Nov 2023 6:18 PM IST
ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. ఎందుకు వెళ్తున్నారంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. సోమవారం నాడు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Nov 2023 9:01 AM IST
పవన్ మత్య్సకారులకు పంచిన డబ్బుకంటే విమాన ప్రయాణానికే ఖర్చు ఎక్కువ : పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విరుచుకుపడ్డారు.
By M.S.R Published on 25 Nov 2023 9:00 PM IST
'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంపై హైకోర్టులో పిల్
ఏపీలోని జగన్ సర్కార్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Medi Samrat Published on 25 Nov 2023 6:31 PM IST
ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకో: నారా లోకేష్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళతారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
By Medi Samrat Published on 25 Nov 2023 2:30 PM IST
తిరుమల నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి
తిరుమల నడక దారిలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం చెందారు.
By Medi Samrat Published on 25 Nov 2023 12:58 PM IST
విజయవాడ దుర్గగుడి ఛైర్మన్పై హత్యాయత్నం
దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేశాడు.
By Medi Samrat Published on 25 Nov 2023 8:08 AM IST














