ఆంధ్రప్రదేశ్ - Page 397
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాకూడదనే ఉమా ఆ వ్యాఖ్యలు చేశారా?
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్ళబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే!!
By Medi Samrat Published on 4 Jan 2024 9:15 PM IST
ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ది: చంద్రబాబు
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో 'జయహో బీసీ' సదస్సు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 3:18 PM IST
మద్యం బాటిళ్లతో 7వ తరగతి విద్యార్థుల పోజులు.. పోలీసులు ఏం చెప్పారంటే?
ఆంధ్రప్రదేశ్లోని ఒక బాలుర హాస్టల్లో నూతన సంవత్సర వేడుకలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో వివాదానికి...
By అంజి Published on 4 Jan 2024 8:30 AM IST
పోస్టర్లలో చిన్నగా ఫోటో.. గొడవపడిన టీడీపీ శ్రేణులు
తిరువూరు టీడీపీ కార్యాలయంలో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.
By Medi Samrat Published on 3 Jan 2024 9:00 PM IST
అయోధ్యకు రండి.. పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.
By Medi Samrat Published on 3 Jan 2024 8:15 PM IST
అన్నను కలిసిన వైఎస్ షర్మిల
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన సోదరి వైఎస్ షర్మిల కలిశారు.
By Medi Samrat Published on 3 Jan 2024 7:01 PM IST
కుటుంబాలను చీలుస్తున్నారు : సీఎం జగన్
కాకినాడ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 3 Jan 2024 6:28 PM IST
'వ్యూహం' సినిమా విషయంలో వర్మకు గుడ్ న్యూస్ వచ్చేనా.?
వ్యూహం సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని సింగిల్ బెంచ్లోనే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2024 5:45 PM IST
ఆ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే నేనే : ఆళ్ల రామకృష్ణారెడ్డి
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా
By Medi Samrat Published on 3 Jan 2024 2:52 PM IST
పర్యాటకులే లంబసింగికి శాపంగా మారుతున్నారా?
విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని లమ్మసింగి (లంబసింగి) ఇటీవలి కాలంలో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ లా మారిపోయింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Jan 2024 10:00 AM IST
శుభవార్త.. నేటి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు
సీఎం జగన్ ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
By అంజి Published on 3 Jan 2024 6:51 AM IST
అందుకే ఈ తప్పుడు రాతలు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సీఎం జగన్ తో విభేదాలు వచ్చాయని తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 31 Dec 2023 8:15 PM IST














