ఆంధ్రప్రదేశ్ - Page 252
Andhrapradesh: రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు
రోజు రోజుకు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తమకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది.
By అంజి Published on 25 Oct 2024 10:51 AM IST
ఏపీ రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కీలక ప్రకటన
ఏపీ రైతులు పంటల బీమా పరిహారం పొందలంటే బీమా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
By అంజి Published on 25 Oct 2024 10:33 AM IST
డయేరియాతో ఇద్దరు మృతి.. మంత్రి నారాయణ అత్యవసర సమీక్ష
అంజనాపురం కాలనీలో తీవ్ర వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు
By Medi Samrat Published on 24 Oct 2024 9:00 PM IST
మంచి ముహూర్తం చూసి ప్రధానితో శంకుస్థాపన చేయిస్తాం : సీఎం
అమరావతి రైల్వేలైనుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 24 Oct 2024 8:00 PM IST
ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లీ, చెల్లిని రోడ్డుకు లాగి మమ్మల్ని నిందిస్తున్నాడు : సీఎం చంద్రబాబు
ప్రస్తుతం ఏపీ అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు
By Medi Samrat Published on 24 Oct 2024 7:26 PM IST
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు: వైఎస్ షర్మిల
నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల అన్నారు
By Medi Samrat Published on 24 Oct 2024 6:17 PM IST
అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది
By Medi Samrat Published on 24 Oct 2024 4:11 PM IST
కుటుంబ గొడవలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
తన కుటుంబంలో గొడవలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 24 Oct 2024 4:06 PM IST
ట్రూత్ బాంబ్ను పేల్చిన వైసీపీ
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక ప్రకటన చేసింది
By Medi Samrat Published on 24 Oct 2024 3:00 PM IST
గుర్లలో పరిస్థితులు దారుణం.. 14 మంది చనిపోయినా ప్రభుత్వానికి పట్టింపే లేదు: వైఎస్ జగన్
విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 24 Oct 2024 1:38 PM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. వాట్సాప్తో 100 పబ్లిక్ డెలివరీ సేవలు యాక్సెస్ చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు వాట్సాప్ ద్వారా పబ్లిక్ డెలివరీ సేవలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2024 11:15 AM IST
అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు.. కోర్టుకెక్కిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయ్మకు ఆస్తి పంపకాల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
By అంజి Published on 24 Oct 2024 7:56 AM IST














