ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం : సీపీ సజ్జనార్
బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
By - Medi SamratPublished on : 29 Jan 2026 6:37 PM IST
Next Story
