You Searched For "LatestNews"
మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వివరాళ్లోకెళితే.. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట - కోటప్పకొండ వెళ్లే మార్గంలో పోతవరం దగ్గర...
By Medi Samrat Published on 27 Feb 2026 9:20 PM IST
1500 రూపాయల కోసం గొడవ.. స్నేహితుడినే చంపేశాడు..!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కేవలం రూ. 1,500 కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేశాడు.
By Medi Samrat Published on 27 Feb 2026 8:30 PM IST
టీవీకే చీఫ్ విజయ్కు భారీ షాక్.. విడాకులు కావాలంటూ కోర్టుకు భార్య
తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్కు భారీ షాక్ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు...
By Medi Samrat Published on 27 Feb 2026 7:50 PM IST
కేటీఆర్కు కవిత కౌంటర్..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 27 Feb 2026 6:30 PM IST
నవ భారతీయ భోజన పళ్లెం.. ప్రోటీన్ దినోత్సవం మనకు ఎందుకు అంత కీలకం.?
అనేక ఏళ్ల ముందు వరకు భారతీయులు తమ భోజనంలో ప్రోటీన్ గురించి ప్రత్యేకంగా ఆలోచించేవారు కాదు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Feb 2026 5:53 PM IST
ఇక పాకిస్థాన్ ప్రజలకు తినడానికి అది కూడా ఉండదేమో..!
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న యుద్ధం, దేశీయంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ ఇప్పుడు మరో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
By Medi Samrat Published on 27 Feb 2026 5:50 PM IST
తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 27 Feb 2026 4:03 PM IST
పులిని చంపేస్తామంటున్న ఏజెన్సీ ప్రజలు..!
పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టిన 'ఎక్స్ప్లోరర్' అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల వైపు వెళ్ళింది.
By Medi Samrat Published on 27 Feb 2026 3:50 PM IST
ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి : తేజస్వి యాదవ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 23 మందిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల...
By Medi Samrat Published on 27 Feb 2026 3:19 PM IST
ఏపీ కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరించనున్న సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
By Medi Samrat Published on 27 Feb 2026 12:02 PM IST
'కేరళ స్టోరీ 2' చూసేద్దామనుకుంటే.. షాకిచ్చిన కోర్టు..!
'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది.
By Medi Samrat Published on 26 Feb 2026 9:20 PM IST
సునేత్రా పవార్కే పట్టం.. తర్వాత జరగబోయేది ఇదే..!
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
By Medi Samrat Published on 26 Feb 2026 8:40 PM IST











