You Searched For "LatestNews"

నా కుటుంబం మాకు ద్రోహం చేసింది.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు..!
'నా కుటుంబం మాకు ద్రోహం చేసింది'.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు..!

మహారాష్ట్రలోని నాందేడ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌ ఒకటి వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 1 Dec 2025 5:05 PM IST


దేశంలో ఏడో ర్యాంక్‌.. ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్ పేట్‌ పోలీస్ స్టేషన్
దేశంలో ఏడో ర్యాంక్‌.. ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్ పేట్‌ పోలీస్ స్టేషన్

దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్(MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి...

By Medi Samrat  Published on 1 Dec 2025 4:45 PM IST


తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో కూడా రుచికరంగా అన్నప్రసాదాలు
తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో కూడా రుచికరంగా అన్నప్రసాదాలు

తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్...

By Medi Samrat  Published on 1 Dec 2025 4:31 PM IST


నా పార్ట్‌న‌ర్‌వి భారతీయ మూలాలే.. కొడుకు పేరు శేఖర్ : మస్క్
నా పార్ట్‌న‌ర్‌వి భారతీయ మూలాలే.. కొడుకు పేరు శేఖర్ : మస్క్

ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఇటీవల తన భాగస్వామిని ప్రస్తావిస్తూ.. తన భాగస్వామికి భారతీయ మ‌లాలు ఉన్నాయ‌ని చెప్పాడు.

By Medi Samrat  Published on 1 Dec 2025 3:53 PM IST


120 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు.. షాకింగ్ విష‌యాలు చెప్పిన ఐజీ
120 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు.. షాకింగ్ విష‌యాలు చెప్పిన ఐజీ

'ఆపరేషన్ సింధూర్' సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కొన్ని ఉగ్రవాద 'లాంచ్ ప్యాడ్‌లు'...

By Medi Samrat  Published on 1 Dec 2025 2:41 PM IST


ఆర్తి యాదవ్.. దూకేసారా..? తోసేశారా.?
ఆర్తి యాదవ్.. దూకేసారా..? తోసేశారా.?

ఉత్తరప్రదేశ్‌లో భారత నేవీ అధికారి భార్య రైలు ప్రయాణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

By Medi Samrat  Published on 30 Nov 2025 9:10 PM IST


రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ.. 11 మంది దుర్మ‌ర‌ణం
రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ.. 11 మంది దుర్మ‌ర‌ణం

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా, దాదాపు 40 మంది గాయపడ్డారు.

By Medi Samrat  Published on 30 Nov 2025 8:43 PM IST


సర్జికల్ బ్లేడు లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. మంత్రి సీరియ‌స్ యాక్ష‌న్..!
సర్జికల్ బ్లేడు లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. మంత్రి సీరియ‌స్ యాక్ష‌న్..!

కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే పెట్టి కుట్టేసిన ఘటనలో ఆర్థోపెడిక్ వైద్యుడు...

By Medi Samrat  Published on 30 Nov 2025 7:30 PM IST


డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్..!
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్..!

సోమవారం నుంచి కొత్త మాసం ప్రారంభం కానుంది. డిసెంబర్ 1 నుండి దేశంలో కొన్ని మార్పులు జరగనున్నాయి.

By Medi Samrat  Published on 30 Nov 2025 6:20 PM IST


హెచ్ఐవీ నియంత్రణలో ఏపీ ప్రథమం
'హెచ్ఐవీ' నియంత్రణలో ఏపీ ప్రథమం

హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

By Medi Samrat  Published on 30 Nov 2025 5:35 PM IST


Telangana : 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Telangana : 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణా రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్ ) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హులైన వారినుండి...

By Medi Samrat  Published on 30 Nov 2025 4:50 PM IST


చరిత్ర సృష్టించిన రోహిత్‌శర్మ
చరిత్ర సృష్టించిన రోహిత్‌శర్మ

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. రాంచీలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కించుకుంది.

By Medi Samrat  Published on 30 Nov 2025 4:17 PM IST


Share it