You Searched For "BreakingNews"

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వ‌దిలిపెట్ట‌ను : టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వ‌దిలిపెట్ట‌ను : టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు

నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు.

By Medi Samrat  Published on 1 March 2026 3:11 PM IST


నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజ‌మే.. టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచ‌ల‌న కామెంట్స్
నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజ‌మే.. టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచ‌ల‌న కామెంట్స్

టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియ‌ర్ నేత‌ భూమన కరుణాకరరెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

By Medi Samrat  Published on 1 March 2026 2:51 PM IST


సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు
సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి...

By Medi Samrat  Published on 28 Feb 2026 9:20 PM IST


మంత్రి మీటింగ్‌కు రాలేదు.. ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన సర్కార్..!
మంత్రి మీటింగ్‌కు రాలేదు.. ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన సర్కార్..!

కీలకమైన విషయాలపై రాష్ట్ర మంత్రికి వివరించడానికి జరిగిన సమావేశాలకు గైర్హాజరు అవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)...

By Medi Samrat  Published on 28 Feb 2026 9:00 PM IST


భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?
భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 8:00 PM IST


వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్
వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉప...

By Medi Samrat  Published on 28 Feb 2026 7:00 PM IST


అక్కడికి విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
అక్కడికి విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 5:51 PM IST


భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!
భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారంతెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయి.

By Medi Samrat  Published on 28 Feb 2026 4:50 PM IST


Kakinada : భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం
Kakinada : భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం

కాకినాడ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు...

By Medi Samrat  Published on 28 Feb 2026 3:42 PM IST


భారత్-పాక్ మ‌ధ్య‌ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగే అవ‌కాశం..!
భారత్-పాక్ మ‌ధ్య‌ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగే అవ‌కాశం..!

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ల గురించి అభిమానుల్లో చాలా ఉత్కంఠ నెలకొంది. 2026 T20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో రెండు జట్లు తలపడ్డాయి.

By Medi Samrat  Published on 28 Feb 2026 3:04 PM IST


సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

By Medi Samrat  Published on 28 Feb 2026 2:31 PM IST


మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలున్నాయ్‌ : ఎంపీ చామల
మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలున్నాయ్‌ : ఎంపీ చామల

బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ ఛీప్ రామచందర్ రావుకు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు.

By Medi Samrat  Published on 28 Feb 2026 1:52 PM IST


Share it