You Searched For "BreakingNews"
Video : ఛాంబర్ కోసం కొట్టుకున్న మహిళా లాయర్లు
శుక్రవారం నాడు మధుర కోర్టు ప్రాంగణంలో ఇద్దరు మహిళా న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.
By Medi Samrat Published on 18 July 2025 9:15 PM IST
శరీరంపైనే సూసైడ్ నోట్ రాసుకున్న మనీషా
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో మనీషా అనే వివాహిత వరకట్నం విషయంలో ఎన్నో కష్టాలు పడింది.
By Medi Samrat Published on 18 July 2025 8:58 PM IST
80,000కు పైగా అలాంటి ఫోటోలు.. 100 కోట్ల బ్లాక్మెయిల్
బౌద్ధ సన్యాసులను లైంగిక సంబంధాలలోకి రప్పించి, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినందుకు థాయ్ లాండ్ పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 18 July 2025 8:30 PM IST
2034 వరకు ఈ పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 18 July 2025 7:56 PM IST
శృంగారానికి నిరాకరించినా విడాకులు ఇవ్వొచ్చు
భర్తతో శారీరక సంబంధాన్ని నిరాకరించడం, అతనికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం క్రూరత్వానికి సమానం.. అందువల్ల విడాకులు ఇవ్వవచ్చని బాంబే హైకోర్టు...
By Medi Samrat Published on 18 July 2025 7:37 PM IST
ఏపీ-తెలంగాణకు రెయిన్ అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ...
By Medi Samrat Published on 18 July 2025 7:26 PM IST
Hyderabad : 24వ అంతస్తు పైనుంచి పడి క్రేన్ ఆపరేటర్ దుర్మరణం
జూలై 18, శుక్రవారం నాడు హైదరాబాద్లోని ఒక భవనం 24వ అంతస్తు నుంచి పడి ఉత్తరప్రదేశ్కు చెందిన క్రేన్ ఆపరేటర్ మరణించాడు.
By Medi Samrat Published on 18 July 2025 6:56 PM IST
హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలు
చాలా రోజుల పాటూ అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు కురిసిన తర్వాత, జూలై 18, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి.
By Medi Samrat Published on 18 July 2025 6:37 PM IST
పాకిస్తాన్ అబద్ధాలు బట్టబయలు.. మసూద్ అజార్ కొత్త లొకేషన్ అక్కడే..!
పుల్వామా దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొత్త లొకేషన్ వెల్లడైంది.
By Medi Samrat Published on 18 July 2025 5:45 PM IST
ఏపీలో పరిశోధనలు చేయండి -పెట్టుబడులు పెట్టండి
హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By Medi Samrat Published on 18 July 2025 5:00 PM IST
నిమిషా ప్రియ కేసుపై విచారణను వాయిదా వేసిన 'సుప్రీం'
యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసుపై విచారణను ఆగస్టు 14వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
By Medi Samrat Published on 18 July 2025 4:11 PM IST
సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..!
వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది.
By Medi Samrat Published on 18 July 2025 3:02 PM IST