ఆంధ్రప్రదేశ్ - Page 24
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని : మంత్రి నారాయణ
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని మరోసారి స్పష్టం చేసారు మంత్రి నారాయణ..
By Medi Samrat Published on 3 Sept 2025 3:48 PM IST
ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారు
అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ.. ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
By Medi Samrat Published on 3 Sept 2025 2:45 PM IST
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 3 Sept 2025 11:20 AM IST
Andrapradesh: రాష్ట్రంలో మిగిలిపోయిన బార్లకు రీ నోటిఫికేషన్
ఏపీలో మిగిలిపోయిన బార్లకు ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ రిలీజ్ చేసింది
By Knakam Karthik Published on 3 Sept 2025 11:01 AM IST
'ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయదు'.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని నిలిపివేయదని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
By అంజి Published on 3 Sept 2025 7:47 AM IST
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్
తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 2 Sept 2025 7:30 PM IST
ఏపీని అలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హోంమంత్రి అనిత
మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 5:30 PM IST
ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందొద్దు, నిల్వలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 4:30 PM IST
అమరావతిలో భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 3:09 PM IST
పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 12:57 PM IST
'అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా'.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్
రాష్ట్ర అభివృద్ధి, ఇతర అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి, సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష...
By అంజి Published on 2 Sept 2025 8:00 AM IST
ఏపీలోని మందుబాబులకు గుడ్న్యూస్.. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు
రాష్ట్రంలో నిన్నటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే ఉంటాయి.
By అంజి Published on 2 Sept 2025 7:33 AM IST