ఆంధ్రప్రదేశ్ - Page 24
Vizag: అందుబాటులోకి అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంతంటే?
కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రిడ్జిపై ఒకేసారి 40 మంది పర్యాటకులు...
By అంజి Published on 1 Dec 2025 12:54 PM IST
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కుపైగా కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 1 Dec 2025 11:18 AM IST
హెచ్ఐవీ కేసుల నియంత్రలో.. దేశంలోనే ఏపీ ఫస్ట్: మంత్రి సత్యకుమార్
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన 80 శాతం లక్ష్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ...
By అంజి Published on 1 Dec 2025 7:40 AM IST
ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
దిత్వా తుఫాను ప్రభావంతో నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్...
By అంజి Published on 1 Dec 2025 7:08 AM IST
సర్జికల్ బ్లేడు లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. మంత్రి సీరియస్ యాక్షన్..!
కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే పెట్టి కుట్టేసిన ఘటనలో ఆర్థోపెడిక్ వైద్యుడు...
By Medi Samrat Published on 30 Nov 2025 7:30 PM IST
Cyclone Ditwah : రేపు స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
By Medi Samrat Published on 30 Nov 2025 6:40 PM IST
'హెచ్ఐవీ' నియంత్రణలో ఏపీ ప్రథమం
హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
By Medi Samrat Published on 30 Nov 2025 5:35 PM IST
ఏపీ అభివృద్ధే లక్ష్యంగా 3 జోన్లు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By అంజి Published on 30 Nov 2025 7:58 AM IST
దిత్వా ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ జారీ.. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
దిత్వా తుఫాను ప్రభావంతో నేడు పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి...
By అంజి Published on 30 Nov 2025 7:29 AM IST
ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు అనగా డిశంబరు 1వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తూ...
By Medi Samrat Published on 29 Nov 2025 7:40 PM IST
Cyclone Ditwah : అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫాను ప్రస్తుతం శ్రీలంక తీరంలో కారైకల్కు 220 కి.మీలు, పుదుచ్చేరికి 330 కి.మీ,చెన్నైకి 430కి.మీ దూరంలో...
By Medi Samrat Published on 29 Nov 2025 3:04 PM IST
నాణ్యత, పారదర్శకతే లక్ష్యంగా అన్న క్యాంటీన్లకు కమిటీలు
అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిసరాల శుభ్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర స్థాయి సలహా సంఘంతో పాటు క్యాంటీన్ల వారీగా సలహా కమిటీలను...
By అంజి Published on 29 Nov 2025 8:23 AM IST














