ఆంధ్రప్రదేశ్ - Page 23
'కూలీ' అనే పదం వాడొద్దు, అది బ్రిటిష్ నుంచి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్
ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా శ్రామికుడు అనే పదాన్ని వాడాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
By Knakam Karthik Published on 24 April 2025 1:14 PM IST
అమరావతి నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అదే: మంత్రి నారాయణ
ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇతర అధికారులు రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు
By Knakam Karthik Published on 24 April 2025 11:30 AM IST
గుడ్న్యూస్..ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్ నేడే ప్రారంభం
ఇవాళ్టి నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా కోచింగ్ ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 24 April 2025 10:24 AM IST
ఆ కేసులో మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 24 April 2025 7:45 AM IST
కదిరిలో అన్నంత పని చేసిన టీడీపీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 23 April 2025 9:15 PM IST
వైసీపీ శాంతి ర్యాలీలు
పహల్గాం ఉగ్రదాడిని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఖండించారు.
By Medi Samrat Published on 23 April 2025 6:55 PM IST
వారిని కాలగర్భంలో కలిపేస్తాం.. సీఎం చంద్రబాబు హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
By Medi Samrat Published on 23 April 2025 6:09 PM IST
తిరుమలలో భద్రతా లోపాలు.. ఏపీ ప్రభుత్వానికి హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు
తిరుమల ఆలయంలో భద్రతా లోపాలను పరిశీలించాలని హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
By అంజి Published on 23 April 2025 11:09 AM IST
Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
By అంజి Published on 23 April 2025 10:08 AM IST
Vizag: మహిళా లెక్చరర్పై విద్యార్థిని చెప్పుతో దాడి
ఒక మహిళా లెక్చరర్ మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత, ఒక విద్యార్థిని ఆమెపై చెప్పుతో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
By అంజి Published on 23 April 2025 7:55 AM IST
ఇళ్లు లేని పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 3 లక్షల గృహాల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది.
By అంజి Published on 23 April 2025 7:26 AM IST
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది.
By అంజి Published on 23 April 2025 7:13 AM IST