ఆంధ్రప్రదేశ్ - Page 23
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 2:17 PM IST
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: రిపోర్ట్
విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్లస్టర్ను నిర్మించడానికి గూగుల్ 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.
By అంజి Published on 8 Oct 2025 10:47 AM IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..
By అంజి Published on 8 Oct 2025 8:00 AM IST
టిడ్కో ఇళ్ల కేటాయింపుపై గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ
నిర్మాణాలు పూర్తయ్యే టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయిస్తాం..అని మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 7 Oct 2025 2:08 PM IST
Andrapradesh: రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేలో రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 Oct 2025 1:20 PM IST
Vizag: దసరా పండుగకు బైక్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
దసరా పండుగ సందర్భంగా కొన్న కొత్త బైక్ ఆ యువకుడికి శాపంగా మారింది. కొడుకు అడిగాడని కొత్త బైక్ కొనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
By అంజి Published on 7 Oct 2025 10:40 AM IST
ఏపీలో కలుషితమైన దగ్గు సిరప్ సరఫరా జరగలేదు: మంత్రి సత్య కుమార్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కలుషితమైన దగ్గు సిరప్ కారణంగా 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో..
By అంజి Published on 7 Oct 2025 8:30 AM IST
జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.
By అంజి Published on 7 Oct 2025 7:16 AM IST
విశాఖలో భారీ చోరీ..ఇంట్లోవాళ్లను తాళ్లతో కట్టేసి బంగారం, నగదు దోచుకుని కారుతో పరార్
విశాఖపట్నంలోని మాధవధార సమీపంలోని రెడ్డి కంచరపాలెంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ దొంగతనం భయాందోళనలకు గురిచేసింది
By Knakam Karthik Published on 6 Oct 2025 8:40 PM IST
అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా మోసం చేస్తారా? ఉద్యోగులకిచ్చిన హామీలపై జగన్ ట్వీట్
రాష్ట్రంలో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
By Knakam Karthik Published on 6 Oct 2025 8:30 PM IST
కర్ణాటకలో పవన్ కళ్యాణ్.. ఎందుకు వెళ్లారంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనకు వెళ్లారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 7:48 PM IST
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు
రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 6:56 PM IST











