ఆంధ్రప్రదేశ్ - Page 22
ఏపీలో ఇకపై హోటల్స్ అర్ధరాత్రి వరకూ తెరచుకోబోతున్నాయా?
ఆంధ్రప్రదేశ్లోని హోటళ్ల యజమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు అర్ధరాత్రి 12:00 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలని...
By Medi Samrat Published on 12 Dec 2024 9:15 PM IST
వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడారు. ఆ పార్టీ సభ్యత్వంతో పాటు భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలకు...
By అంజి Published on 12 Dec 2024 11:00 AM IST
మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం చెందారు.
By అంజి Published on 12 Dec 2024 8:51 AM IST
'లక్కీ భాస్కర్' అవుతామని పరారైన విద్యార్థులు.. దొరికేశారు!
విశాఖలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు 9వ తరగతి విద్యార్థులు 'లక్కీ భాస్కర్' సినిమా చూసి హీరోలా డబ్బు సంపాదించాలని పరారైన విషయం తెలిసిందే.
By అంజి Published on 12 Dec 2024 7:57 AM IST
ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 11 Dec 2024 8:15 PM IST
పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం
రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని...
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 5:30 PM IST
మన సీఎం టీమ్గా.. ప్రజల కోసం పనిచేద్దాం : మంత్రి పయ్యావుల కేశవ్
రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 3:30 PM IST
ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఆయనకే సాధ్యమైంది : పవన్ కల్యాణ్
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ల సదస్సు లో...
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 2:45 PM IST
వారందరికీ నూతన చట్టంతో గుణపాఠం చెప్పబోతున్నాం.. మంత్రి హెచ్చరిక..!
సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజన్ ఆంధ్రా - 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. పేదవాడికి మెరుగైన జీవనం కల్పించాలని తపన పడే వ్యక్తి డిప్యూటీ సీఎం...
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 2:15 PM IST
వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు
దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తాము ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడం లేదన్నారు.
By అంజి Published on 11 Dec 2024 1:31 PM IST
విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యం
విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది.
By అంజి Published on 11 Dec 2024 9:10 AM IST
గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గత నెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే.
By అంజి Published on 11 Dec 2024 7:11 AM IST