ఆంధ్రప్రదేశ్ - Page 22

ఏపీలో ఇకపై హోటల్స్ అర్ధరాత్రి వరకూ తెరచుకోబోతున్నాయా?
ఏపీలో ఇకపై హోటల్స్ అర్ధరాత్రి వరకూ తెరచుకోబోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లోని హోటళ్ల యజమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు అర్ధరాత్రి 12:00 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలని...

By Medi Samrat  Published on 12 Dec 2024 9:15 PM IST


Former minister Avanti Srinivas, resign, YCP, APnews
వైసీపీకి బిగ్‌ షాక్‌.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా

వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వైసీపీని వీడారు. ఆ పార్టీ సభ్యత్వంతో పాటు భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతలకు...

By అంజి  Published on 12 Dec 2024 11:00 AM IST


Minister Kollu Ravindra, Venkataramana, heart attack, CM Chandrababu
మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం చెందారు.

By అంజి  Published on 12 Dec 2024 8:51 AM IST


students, escape, hostel, Visakha, APnews
'లక్కీ భాస్కర్‌' అవుతామని పరారైన విద్యార్థులు.. దొరికేశారు!

విశాఖలోని ఓ హాస్టల్‌ నుంచి నలుగురు 9వ తరగతి విద్యార్థులు 'లక్కీ భాస్కర్‌' సినిమా చూసి హీరోలా డబ్బు సంపాదించాలని పరారైన విషయం తెలిసిందే.

By అంజి  Published on 12 Dec 2024 7:57 AM IST


ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..
ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్‌ విడుదల చేసింది.

By Medi Samrat  Published on 11 Dec 2024 8:15 PM IST


పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం
పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం

రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని...

By Kalasani Durgapraveen  Published on 11 Dec 2024 5:30 PM IST


మన సీఎం టీమ్‌గా.. ప్రజల కోసం పనిచేద్దాం : మంత్రి  పయ్యావుల కేశవ్
మన సీఎం టీమ్‌గా.. ప్రజల కోసం పనిచేద్దాం : మంత్రి పయ్యావుల కేశవ్

రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 11 Dec 2024 3:30 PM IST


ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఆయ‌న‌కే సాధ్యమైంది : పవన్ కల్యాణ్
ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఆయ‌న‌కే సాధ్యమైంది : పవన్ కల్యాణ్

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ల సదస్సు లో...

By Kalasani Durgapraveen  Published on 11 Dec 2024 2:45 PM IST


వారంద‌రికీ నూతన చట్టంతో గుణపాఠం చెప్పబోతున్నాం.. మంత్రి హెచ్చ‌రిక‌..!
వారంద‌రికీ నూతన చట్టంతో గుణపాఠం చెప్పబోతున్నాం.. మంత్రి హెచ్చ‌రిక‌..!

సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజన్ ఆంధ్రా - 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామ‌ని.. పేదవాడికి మెరుగైన జీవనం కల్పించాలని తపన పడే వ్యక్తి డిప్యూటీ సీఎం...

By Kalasani Durgapraveen  Published on 11 Dec 2024 2:15 PM IST


teacher posts, CM Chandrababu, APnews, Collectors Conference
వచ్చే ఏడాది టీచర్‌ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు

దేశంలో ఎక్కువ పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తాము ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడం లేదన్నారు.

By అంజి  Published on 11 Dec 2024 1:31 PM IST


Students, Missing, Vizag, andhra pradesh
విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యం

విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది.

By అంజి  Published on 11 Dec 2024 9:10 AM IST


Extreme cold, Telugu states, APnews, Telangana, Manyam
గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గత నెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే.

By అంజి  Published on 11 Dec 2024 7:11 AM IST


Share it