ఆంధ్రప్రదేశ్ - Page 21
Andhrapradesh: జైలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన రిమాండ్ ఖైదీల అరెస్టు
ఆంధ్రప్రదేశ్లోని చోడవరం సబ్-జైలు నుండి హింసాత్మకంగా తప్పించుకున్న ఇద్దరు రిమాండ్ ఖైదీలను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 10:20 AM IST
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ బిగ్ అప్డేట్
రాష్ట్రంలోని 163 ప్రదేశాలలో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి 31, 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 7:34 AM IST
అమరావతి క్వాంటమ్ మిషన్ కోసం రెండు కమిటీల ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం...
By అంజి Published on 8 Sept 2025 6:57 AM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST
Andrapradesh: 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు..షరతులు వర్తిస్తాయ్
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సౌకర్యార్థం మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల్లో పే ఫోన్ పేరుతో టెలీఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 7 Sept 2025 4:53 PM IST
పవన్కు హైకోర్టులో షాక్..రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 3:27 PM IST
'సంపదను సృష్టించండి, సమాజానికి సేవ చేయండి'.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By అంజి Published on 7 Sept 2025 8:09 AM IST
వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదు: పిఠాపురం వర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది.
By Medi Samrat Published on 6 Sept 2025 7:01 PM IST
శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. ఈ ఆలయాలు కూడా మూసివేత!!
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Medi Samrat Published on 6 Sept 2025 5:01 PM IST
అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా...
By Medi Samrat Published on 6 Sept 2025 4:00 PM IST
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 6 Sept 2025 2:24 PM IST
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఈ నెలలోనే టీచర్ నియామకాలు
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదగగలదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.
By అంజి Published on 6 Sept 2025 8:08 AM IST