ఆంధ్రప్రదేశ్ - Page 20
అమరావతిలో పనులు ఆగడం లేదు: మంత్రి నారాయణ
అమరావతిలో పనులు జరగడం లేదన్న ప్రచారాలు నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
By అంజి Published on 25 July 2025 1:58 PM IST
వితంతువులకు గుడ్న్యూస్.. త్వరలోనే కొత్త పెన్షన్లు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ను అర్హులైన వారందరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొండపల్లి తెలిపారు.
By అంజి Published on 25 July 2025 7:14 AM IST
ప్రతీ 50 కిలోమీటర్లకు సీసీ కెమెరా.. ఏపీలో రోడ్ల దశ తిరిగినట్లే..!
రాష్ట్రంలోని 2,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 24 July 2025 9:17 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర...
By Medi Samrat Published on 24 July 2025 6:15 PM IST
26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 24 July 2025 5:31 PM IST
ఆందోళన వద్దు.. త్వరలోనే మిగిలిన సొమ్ము జమ అవుతుంది.. సాంఘిక సంక్షేమ శాఖ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ కుల...
By Medi Samrat Published on 24 July 2025 3:04 PM IST
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు నోటీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 24 July 2025 2:15 PM IST
తయారీ నుంచి అమ్మకం వరకూ అంతా అవినీతిమయం : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఆపేసి కుంభకోణానికి పాల్పడ్డారని, ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని వైఎస్ షర్మిల...
By Medi Samrat Published on 24 July 2025 2:15 PM IST
నదులు అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి నిమ్మల
నదులు అనుసంధానంతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:45 PM IST
విశాఖ రైల్వే జోన్ డీపీఆర్కు రైల్వేబోర్డు పచ్చజెండా
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంలో కీలక ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 24 July 2025 11:18 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది
By Knakam Karthik Published on 24 July 2025 7:51 AM IST
Andrapradesh: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్లో పోస్టులను భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 24 July 2025 7:09 AM IST