ఆంధ్రప్రదేశ్ - Page 19
రాత్రికి సింగపూర్ బయలుదేరనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 26 July 2025 2:59 PM IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది: జగన్
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 26 July 2025 2:52 PM IST
గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 26 July 2025 2:10 PM IST
Video: చిరుత దాడి నుంచి తప్పించుకున్న బైకర్
అలిపిరి రోడ్డులో వెళ్తున్న ఓ బైకర్పై చిరుత దాడికి ప్రయత్నించింది.
By Knakam Karthik Published on 26 July 2025 10:56 AM IST
ఉగ్రరూపం దాల్చుతోన్న గోదావరి.. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి సహా హైదరాబాద్లో జోరు వానలు...
By అంజి Published on 26 July 2025 8:04 AM IST
విషాదం.. బస్సు ఆపి గుండెపోటుతో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ మృతి
నెల్లూరు జిల్లాలోని కావలి నుండి బెంగళూరుకు వెళ్తున్న APSRTC బస్సు శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి శివార్లకు చేరుకున్నప్పుడు డ్రైవర్ గుండెపోటుకు...
By అంజి Published on 26 July 2025 6:52 AM IST
తిట్టినట్టు నిరూపిస్తే.. ఇంటికెళ్లి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం : కేతిరెడ్డి పెద్దారెడ్డి
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడూ దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 25 July 2025 7:52 PM IST
గోదావరి నది ఉగ్రరూపం
తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
By Medi Samrat Published on 25 July 2025 5:29 PM IST
భారీ వర్షాలు.. రైతులకు కన్నీళ్లను మిగిల్చిన 'టమోటా'
టమాటా పంటను నమ్ముకుని దారుణంగా నష్టపోయామని రైతులు వాపోయారు.
By Medi Samrat Published on 25 July 2025 3:30 PM IST
ఓఎంసీ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ కొట్టివేత
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ IAS అధికారిణి Y. శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను...
By Medi Samrat Published on 25 July 2025 3:15 PM IST
కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం
ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డ్రోన్ ద్వారా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
By Medi Samrat Published on 25 July 2025 2:15 PM IST
అమరావతిలో పనులు ఆగడం లేదు: మంత్రి నారాయణ
అమరావతిలో పనులు జరగడం లేదన్న ప్రచారాలు నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
By అంజి Published on 25 July 2025 1:58 PM IST