ఆంధ్రప్రదేశ్ - Page 25
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్నారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 7:33 PM IST
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:23 PM IST
అనంతలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 3:40 PM IST
త్వరలోనే పీహెచ్సీ వైద్యుల సమస్యల పరిష్కారం: మంత్రి సత్య కుమార్
సెప్టెంబర్ 29 నుండి సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని..
By అంజి Published on 5 Oct 2025 8:07 AM IST
ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 9:19 PM IST
విశాఖలో వేడి గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన
అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 8:20 PM IST
Chittoor: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. చెలరేగిన నిరసన
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం, చుట్టుపక్కల మండలాల్లో.. శుక్రవారం (అక్టోబర్ 3) తెల్లవారుజామున దేవలంపేట..
By అంజి Published on 4 Oct 2025 7:55 AM IST
ఏపీ సర్కార్ భారీ శుభవార్త.. నేడు వారి ఖాతాల్లోకి రూ.15,000
కూటమి ప్రభుత్వం ఇవాళ 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకాన్ని ప్రారంభించనుంది. ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనుంది.
By అంజి Published on 4 Oct 2025 6:39 AM IST
తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు.. ఎస్పీ చెబుతోంది ఇదే..!
తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు వచ్చింది. నగరాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:30 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 3 Oct 2025 6:59 PM IST
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి
అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి
By Knakam Karthik Published on 3 Oct 2025 3:46 PM IST
భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 3 Oct 2025 3:28 PM IST














