ఆంధ్రప్రదేశ్ - Page 26
భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 3 Oct 2025 3:28 PM IST
ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష...
By Knakam Karthik Published on 3 Oct 2025 3:00 PM IST
గుడ్న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 2:15 PM IST
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 1:01 PM IST
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 12:05 PM IST
ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:23 AM IST
టీడీపీ ఎమ్మెల్యేపై 'అవమానకరమైన' పోస్ట్.. వైసీపీ నేత పీఏ అరెస్టు
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై అవమానకరమైన పోస్టులు పెట్టిన కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్జాద్ బాషా వ్యక్తిగత...
By అంజి Published on 3 Oct 2025 10:26 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే ఛాన్స్
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 3 Oct 2025 8:33 AM IST
దేవరగట్టులో కర్రల సమరం.. 100 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా హోళగుంద మండడలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 3 Oct 2025 6:39 AM IST
ఈ నెల 4న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్న సీఎం
డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకం తెస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 1 Oct 2025 8:30 PM IST
జీఎస్టీ తగ్గింపుతో ప్రజారోగ్యంపై వ్యయంలో రూ.1,000 కోట్లు ఆదా!
జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:34 PM IST
నా తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేశారు : మిథున్ రెడ్డి
తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 1 Oct 2025 5:20 PM IST











